Home
Upi Payments
Upi Payments News
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
UPI charges above rs2000: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో UPI (Unified Payments Interface) కీలక పాత్ర పోషిస్తోంది. చిన్న మొత్తాల నుంచి భారీ విలువైన కొనుగోళ్ల వరకు కోట్లాది మంది వినియోగదారులు ప్రతిరోజూ UPIని ఉపయోగిస్తున్నారు. అయితే UPI చెల్లింపులపై Merchant Discount Rate (MDR) విధించే అవకాశం ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం UPI ద్వారా వ్యాపార చెల్లింపులు సాధారణంగా ఉచితంగానే కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వం చట్టపరమైన మార్గం ద్వారా భవిష్యత్తులో MDR… -
FASTag issue : ఫాస్టాగ్ పని చేయట్లేదా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు, వాహనదారుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ (FASTag) విధానాన్ని పూర్తిగా తప్పనిసరి చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా టోల్ గేట్ల వద్ద నగదు రహిత లావాదేవీలను వంద శాతం ప్రోత్సహించేందుకు ఇటీవల కేంద్రం నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించింది. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ (UPI) ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది వాహనదారులకు ఒక… -
RBI Governor: కొత్త బాంబ్ పేల్చిన ఆర్బీఐ బాస్..! ఇకపై లెక్క కట్టాల్సిందేనా?
RBI Governor: డిజిటల్ పేమెంట్స్ అంటే ఈ రోజుల్లో తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం.. ఎందుకంటే చిన్న కిరాణ కొట్టు నుంచి 5 స్టార్ హోటల్ వరకు ఎక్కడికి వెళ్లిన చెల్లింపులు చేసే పద్ధతి మాత్రం ఒక్కటే అదే… యూపీఐ పేమెంట్స్. గుర్తుంచుకో మిత్రమా ఇప్పటి నుంచి ఒక లెక్క.. ఇక నుంచి మరోలెక్క. ఇకపై యూపీఐ పేమెంట్స్ ఉచితం కాదని, పే చెల్లించాల్సిందే అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా… -
UPI Payments: ఉచిత UPI సేవలకు ఇక చరమగీతం..? భవిష్యత్లో డిజిటల్ చెల్లింపులకు రుసుము తప్పదా?
UPI Payments: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ చెల్లింపులు వేగంగా సాగుతున్న వేళ, ఉచిత UPI సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన తాజా వ్యాఖ్యలు వినియోగదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జీలు లేకుండా అందుతున్న UPI సేవలు భవిష్యత్తులో ఉచితంగా ఉండకపోవచ్చని ఆయన సూచించారు. ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ఈ విషయమై మాట్లాడుతూ.. ఉచిత డిజిటల్ లావాదేవీల యుగం ముగింపు దశకు చేరుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం… -
GST Notice: డిజిటల్ లావాదేవీలపై అధికారుల దృష్టి.. కూరగాయల వ్యాపారికి 29 లక్షల జీఎస్టీ నోటీసు..!
GST Notice: కర్ణాటకలోని హవేరి జిల్లాకి చెందిన ఓ చిన్న కూరగాయల వ్యాపారి ఇప్పుడు పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. నాలుగేళ్లుగా చిన్న కూరగాయల షాపు నడుపుతున్న శంకర్గౌడ హడిమణి అనే వ్యాపారికి జీఎస్టీ అధికారులు ఏకంగా రూ. 29 లక్షల పన్ను నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుతో ఆయన సమస్యల్లో పడ్డారు. హవేరి మున్సిపల్ హై స్కూల్ వద్ద తన కూరగాయల షాపును నడుపుతున్న శంకర్గౌడ, రైతుల నుండి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి స్వయంగా… -
UPI Payments: మాల్దీవుల్లో యూపీఐ సేవలను ప్రారంభించనున్న భారత్..
UPI Payments: మాల్దీవుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వ్యవస్థను అమలు చేయడానికి మాల్దీవులతో భారతదేశం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. ఈ చొరవ వల్ల మాల్దీవుల పర్యాటక పరిశ్రమను గణనీయంగా పెంచుతుందని అంచనా వేస్తున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మూడు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా శుక్రవారం ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క ఆవిష్కరణ అయిన యూపీఐ సిస్టమ్ మొబైల్ ఫోన్ల… -
UPI Payments : ఇప్పుడు ఒకేసారి రూ. 5 లక్షల వరకు యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు
UPI Payments : ఇప్పుడు UPI ద్వారా ఒకేసారి రూ. 5 లక్షల వరకు పన్ను చెల్లింపు చేయవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. లక్ష. మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలను -
UPI Payments: దేశంలో నిలిచిపోయిన యూపీఐ సేవలు.. కారణం ఏంటంటే?
Software issue has affected UPI Transactions: గత రెండు రోజులుగా దేశంలోని కొన్ని బ్యాంకులకు చెందిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) సేవలు సరిగా పనిచేయడం లేదు. చెల్లింపుల సంగతి అటుంచితే.. కనీసం బ్యాంకు బ్యాలెన్స్ కూడా చూపించలేదు. యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడడంతో యూజర్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. యూపీఐ సేవలు పనిచేయకపోవడానికి అసలు కారణం ఏంటంటే.. టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్పై ర్యాన్సమ్వేర్ దాడి జరిగింది. భారతదేశంలోని పలు బ్యాంకులకు టెక్నికల్ సపోర్టును ‘సీ-ఎడ్జ్… -
Jio Mobile: జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. 4G ఫోన్ కొత్త ఫోన్ లాంచ్..
రిలయన్స్ జియో తన సరికొత్త బడ్జెట్ 4జీ ఫీచర్ ఫోన్ ‘జియోభారత్ బి1’ని విడుదల చేసింది. కొత్త ఇంటర్నెట్-ప్రారంభించబడిన ఫోన్ Jio V2 సిరీస్ మరియు K1 కార్బన్ వంటి బడ్జెట్ ఫోన్ల యొక్క కంపెనీ ప్రస్తుత పోర్ట్ఫోలియోకి తాజా చేరిక..ధర బ్రాకెట్లోని ఇతర ఫోన్ల మాదిరిగానే, ఫీచర్ ఫోన్ 2.4-అంగుళాల స్క్రీన్ను కలిగి ఉంటుంది. ముందుగా ఇన్స్టాల్ చేసిన JioPay యాప్ని ఉపయోగించి UPI చెల్లింపులకు మద్దతు ఇస్తుంది. వెనుకవైపు, మీరు పేర్కొనబడని డిజిటల్ కెమెరా… -
UPI Payments: యూపీఐ పేమెంట్స్ మరింత సులవు.. చెబితే చాలు..
UPI Payments, RBI Governor Shaktikanta Das, National Payments Corporation of India, NPCI, Global Fintech Festival,
తాజావార్తలు
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?