ఉత్తరప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మొసలి నివాసాల మధ్యకు వచ్చేసింది. దీంతో జనాలు హడలెత్తిపోయారు. మొసలి వెంట కుక్క పడడంతో రోడ్డుపై పరుగులు పెట్టింది. దీంతో స్థానికులు కూడా పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Warden Punishment in UP: ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ నగరంలోని హాస్టల్ లో నివసిస్తున్న విద్యార్థినులను దారుణంగా కొట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కస్తూర్బా గాంధీ విద్యాలయ హాస్టల్ కు సంబంధించినది. రూల్స్ ప్రకారం ఆహారం అడగడమే బాలిక విద్యార్థుల తప్పుగా మారింది. అయితే., వార్డెన్ విద్యార్థులను కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి వెంటనే సంఘటనా స్థలానికి దర్యాప్తు బృందాన్ని పంపారు.…
మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. కారు రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో ఎగిరిపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
అయోధ్యలో గ్యాంగ్రేప్ నిందితుల ఆస్తులపై యోగి ప్రభుత్వం యాక్షన్కు దిగింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను బాధిత కుటుంబం కలిసింది.
ప్రభుత్వం నుంచి వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాల సమయంలో విద్యార్థులకు పాఠాలో బోధించాల్సిన మహిళా ఉపాధ్యాయురాలు క్లాస్రూమ్లోనే హాయిగా నిద్రపోయింది.
ఉత్తరప్రదేశ్లో ఓ బీజేపీ నేత కుమారుడు రెచ్చిపోయాడు. 70 ఏళ్ల వృద్ధుడిపై దాడికి తెగబడ్డాడు. అడ్డొచ్చిన అతడి భార్యపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లోనే ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.
నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. చెవుల్లో ఇయర్ఫోన్స్ పెట్టుకుని ఇద్దరు యువకులు రైల్వేట్రాక్పై కూర్చుని సంగీతం వింటున్నారు. సంగీతంలో లీనమైపోయి.. కనీసం రైలు హారన్ కూడా వినిపించలేదు.
Sonu Sood: రొటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తికి మద్దతుగా నిలిచిన యాక్టర్ సోనూ సూద్ తీవ్రంగా విమర్శల పాలవుతున్నారు. ఇదే కాకుండా అతడిని ‘‘రాముడు-శబరి’’గా పోల్చడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నారు. ‘‘ఉమ్మేసిన రోట్టెలను సోనూసూద్కి పార్సిల్గా పంపించాలి’’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్లో ‘కన్వర్ యాత్ర’కి పోలీసులు పెట్టిన రూల్స్పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ నిబంధనలపై విరుచుకుపడుతున్నాయి.