UP: బర్త్డే పార్టీకి తీసుకెళ్లి.. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
- యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు
- బర్త్డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్ఎల్బీ విద్యార్థినిని అత్యాచారం
- అత్యాచార వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరింపులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తండ్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని మహోబాలో ఓ సంచలన కేసు వెలుగు చూసింది. బర్త్డే పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు ఎల్ఎల్బీ విద్యార్థినిని హోటల్కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతామని బెదిరించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Alcohol: మద్యం ప్రియులూ.. మందు తాగేటప్పుడు ఈ స్టఫ్ తినండి..శరీరానికి మంచిది
Also Read
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
- Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
- Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
సెప్టెంబరు 4న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటానని చెప్పి తన కుమార్తె, స్నేహితుడు ఆదిత్య సింగ్ లా కాలేజీ నుంచి తీసుకెళ్లాడని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు. చరఖారీ బైపాస్లో ఉన్న ఓ హోటల్కి తీసుకెళ్లగా.. అక్కడికి ఆదిత్య స్నేహితుడు సమీర్ కూడా వచ్చాడు. ఆ తర్వాత ఆదిత్య, సమీర్లు తన కూతురిని బెదిరించి అత్యాచారం చేసి అభ్యంతరకరంగా వీడియో తీశారని పోలీసులకు చెప్పాడు. బాధితురాలు స్పృహలోకి రాగానే ఇద్దరూ తన కూతురిని కాలేజీలో వదిలి వెళ్లిపోయారని అన్నాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెప్తే వీడియో వైరల్ చేస్తానని బెదిరించారని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపాడు.
Read Also: Pune murder: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. ఏం కట్టుకథ అల్లిందంటే..!
తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగిన తర్వాత తన కుమార్తె కళాశాలకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటుందని అన్నాడు. ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించగా తన బాధను చెప్పిందని.. నిందితులు పంపిన వీడియోను కూడా చూపించిందని తండ్రి చెప్పాడు. ఈ క్రమంలో.. పోలీసులు నిందితులు ఆదిత్య, సమీర్లపై ఎస్సీ-ఎస్టీ చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..