Avenge Murder: దశాబ్ధం క్రితం తన తల్లిని అవమానించి కొట్టిన వ్యక్తిని, ఆ తర్వాత కొడుకు దారుణంగా హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇలాంటివి మామూలుగా మనం సినిమాల్లో చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో కూడా ఓ వ్యక్తి తల్లికి జరిగిన అవమానానికి పగ తీర్చుకున్నాడు. మనోజ్ అనే వ్యక్తిని లక్నో వీధుల్లో పదేళ్ల పాటు వెతికిన సోనూ కశ్యప్ కథ ఇది. హత్య తర్వాత పార్టీ ఇస్తానని చెప్పిన సోనూ, తన ఫ్రెండ్స్ని కూడా ఈ…
యూపీ రాష్ట్రం బరేలీ జిల్లా ఫరీద్పూర్ ప్రాంతంలోని నాదల్గంజ్ గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన భార్యతో కలిసి తన తండ్రి, సవతి సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆస్తి తగాదాలే కారణమని చెబుతున్నారు. నిందితుడు తండ్రి, సోదరుడిని కారుతో తొక్కించి చంపాడు. భార్య భర్తను పక్కా ప్లాన్తో హత్య చేసేలా ఉసిగొలిపిందని తేలింది. ఈ ఘటన తర్వాత గ్రామంలోని అందరూ షాక్ అయ్యారు.
Badaun Double Murder: బదౌన్లో ఇద్దరు అమాయక సోదరుల హత్యకేసులో ప్రధాన నిందితుడు సాజిద్ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ కేసులో రెండో నిందితుడు సాజిద్ సోదరుడు జావేద్ పరారీలో ఉన్నాడు.
UP : ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఉరువ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన పై అత్యాచారం చేశాడని ఒక యువతి ఆరోపించింది.
Husband Kills Wife in UP: ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య తలను అతికిరాతకంగా నరికేశాడు. నరికిన తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై తిరిగాడు. ఒక చేత్తో తలను, మరో చేత్తో కత్తిని పట్టుకుని అతడు రోడ్డుపై నడువడంతో అక్కడి జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో…
Husband Kills Wife For Not Serving Tea in Ghaziabad: టీ చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుందన్నందుకు.. తాళికట్టిన భార్యను ఓ కిరాతక భర్త అత్యంత దారుణంగా చంపాడు. టీ ఆలస్యంగా ఇవ్వడంపై కోపోద్రిక్తుడైన 52 ఏళ్ల వ్యక్తి తన భార్యను కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు భర్తను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. ఘజియాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.…
UP Crime News: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఖుషీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు కుషినగర్లోని తారయసుజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామ సమీపంలోని చెరుకు తోటలో 12 ఏళ్ల బాలిక మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ భగత్పూర్ ప్రాంతంలో ఆస్తి తగాదాల కారణంగా జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. మేనమామ తన మేనల్లుడు, అతని భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
Well: జలౌన్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు చికిత్స అందించి తిరిగి వస్తున్న భర్త ఆమెను దారిలో ఉన్న బావిలోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు.