Crime: కుమార్తె ఫోటోలతో బ్లాక్మెయిల్.. మేనల్లుడిని హతమార్చిన మామ..
- ఫోటోలతో మైనర్ కుమార్తెపై వేధింపులు..
- మేనల్లుడిని హత్య చేసిన మామ..
- ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో మేనల్లుడిని, మామనే గొంతు కోసి హత్య చేశాడు. ఆగ్రాలోని మల్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన మైనర్ కుమార్తె ఫోటోలతో బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న మేనల్లుడిని హత్య చేసిన కేసులో ఒకరిని హత్య చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. ఈ సంఘటన గతేడాది ఫిబ్రవరి 18న జరిగిందని, డీఎన్ఏ పరీక్షల తర్వాత సగం కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు దేవీరామ్ను సోమవారం అరెస్ట్ చేసినట్లు డీసీపీ అతుల్ శర్మ తెలిపారు.
Read Also: Himachal Pradesh : హిమాచల్ మండిలో మేఘతుఫానుకి కొట్టుకుపోయిన బస్సులు, మట్టితో ముంచేసిన ఇల్లులు.
Also Read
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
మృతుడిని 19 ఏళ్ల రాకేష్గా గుర్తించారు. సంఘటన జరిగిన రోజు దేవీరామ్, రాకేష్ను దుకాణానికి తీసుకెళ్లాడు. దేవీరామ్ తన మరో మేనల్లుడు నిత్య కిషోర్తో కలిసి రాకేష్ గొంతు కోసి హత్య చేశారు. ఇద్దరు మృతదేహాన్ని నీలి రంగు డ్రమ్లో పెట్టి, ఒక వాహనంలో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంఘటన తర్వాత డీఎన్ఏ ప్రొఫైలింగ్ ద్వారా సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి, కేసును పరిష్కరించారు.
రాకేష్ తన మైనర్ కుమార్తె ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే , అతడిపై కోపం పెంచుకున్న తండ్రి దేవీరామ్ నేరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు మల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుబూల్పూర్ గ్రామానికి చెందిన శంకర్ సింగ్ బాఘేల్ కుమారుడు దేవిరామ్ను అరెస్టు చేశారు, కిషోర్ పరారీలో ఉన్నాడు. నేరం తర్వాత బాధితుడి మొబైల్ ఫోన్ను ఖరీ నదిలో పడేశారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!