ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన ఉదయ్ రాజ్, ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. రాజేష్ చికిలే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవి సింగ్ కథానాయికగా నటించారు. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై యం. బంగార్రాజు నిర్మించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీ, ‘ఎ మెమొరబుల్ లవ్’ ట్యాగ్లైన్తో ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. “చిన్నప్పటి నుంచి చిరంజీవి గారంటే…