Uday Kiran Hit Movies Plans To Re-Release Soon: ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. బర్త్ డేల సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఖుషి, ఒక్కడు, సింహాద్రి, జల్సా, పోకిరి, దేశముదురు, తొలిప్రేమ, చెన్నకేశవ రెడ్డి, బిల్లా, 7/G బృందావన్ కాలనీ.. పలు సినిమాలు రీ-రిలీజ్ అయి మంచి వసూళ్లు రాబట్టాయి. ఒకప్పుడు డిజాస్టర్ అయిన ఆరెంజ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఓయ్ చిత్రాలు కూడా ఇప్పుడు మరోసారి రిలీజ్…
Uday Kiran: టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అంటే అతనిపేరే చెప్పేవారు. లవర్ బాయ్ గా, పక్కింటి కుర్రాడిగా.. మిడిల్ క్లాస్ కొడుకుగా రియల్ లైఫ్ లో చూపించాలంటే.. ఉదయ్ కిరణ్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చేవారు.
Telangana Shakunthala: నేడు ప్రేమికుల రోజు అన్న విషయం తెల్సిందే. తమ ప్రేమను ప్రేమించినవారికి తెలిపేరోజు. ఇక ఈ కాలంలో పురాత కాలంలో చూపించిన విధంగా అమరప్రేమలు లేవు. వాలెంటెన్స్ డే ఎవరు ఎన్ని గిఫ్టులు ఇచ్చారు.. అబ్బాయి సంపాదన ఏంటి.. అమ్మాయి అందంగా ఉందా..
Sadha: టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ లాంటి నటుడు మళ్లీ పుట్టడు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చి ఒక స్టార్ హీరో స్టేటస్ ను అనుభవించి, ఒకానొక దశలో అవకాశాలు రాక వేరే ఉద్యోగలో స్థిరపడలేక డిప్రెషన్ కు గురి అయ్యి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు.
(అక్టోబర్ 19న ‘మనసంతా నువ్వే’కు 20 ఏళ్ళు)తన చిలిపినవ్వుతో అప్పట్లో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచాడు హీరో ఉదయ్ కిరణ్. అలా హీరోగా వచ్చీ రాగానే వరుసగా మూడు విజయాలు చూశాడు ఉదయ్. వాటిలో ఒకదానిని మంచి మరోటి విజయం సాధించడం విశేషం. ‘చిత్రం’ తరువాత ‘నువ్వు-నేను’. ఆ పై ‘మనసంతా నువ్వే’ చిత్రాలు జనాన్ని భలేగా అలరించాయి. ఉదయ్ కిరణ్ కెరీర్ లో ‘మనసంతా నువ్వే’ బిగ్ హిట్. ఆ పై మళ్ళీ ఆ…
(ఆగస్టు 10తో ‘నువ్వు-నేను’కు 20 ఏళ్ళు) తొలి ప్రయత్నంగా దర్శకుడు తేజ రూపొందించిన ‘చిత్రం’ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకొని సంచలన విజయం సాధించింది. ఆ చిత్ర కథానాయకుడు ఉదయ్ కిరణ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టింది. తరువాత ఉదయ్ కిరణ్ హీరోగా తేజ రూపొందించిన చిత్రం ‘నువ్వు-నేను’. ఇందులోనూ ప్రేమకథనే తీసుకొని మరోమారు యువతను రంజింప చేస్తూ అంతకు మించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు తేజ. ఈ చిత్రంతో…
(జూన్ 26న ఉదయ్ కిరణ్ జయంతి)చీకటిని చీల్చేస్తాయి ఉదయకిరణాలు. పడమటి సంధ్యారాగం వినిపించగానే ఆ కిరణాలు సైతం కరిగిపోతాయి. అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించిన ఉదయ్ కిరణ్ జీవితం తొలి సంధ్యలోని కిరణాల్లా వెలిగి, మలి సంధ్యలోని మసక ముందు ఓడిపోయింది. ఆరంభంలోనే వరుసగా “చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే” చిత్రాల ద్వారా అనూహ్య విజయాన్ని అందుకున్నారు ఉదయ్ కిరణ్. ఈ మూడు చిత్రాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించింది. నిజంగా పేరుకు తగ్గట్టే ఉదయ్…
ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “చిత్రం” నేటితో 21 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతోనే ఆయన ఉదయ్ కిరణ్, రీమాసేన్ లను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ తో తేజ చేసిన ప్రయత్నం సక్సెస్ ఫుల్ అయ్యింది. ఒక మధ్య తరగతి యువకుడు, ఆధునిక భావాలున్న యువతి ప్రేమలో పడతారు. కాలేజీలో చదువుతుండగానే హీరోయిన్ గర్భవతి అవుతుంది. కానీ ఆ గర్భాన్ని తొలగించుకోవడానికి ఆమె ఒప్పుకోదు. దీంతో…
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ అకాల మృత్యువాత పడి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతోంది. ఆయన చివరగా నటించిన చిత్రం “చిత్రమ్ చెప్పిన కథ” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. 2015లోనే థియేటర్లలోకి రావలసిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇది ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు సన్నద్ధమవుతోంది. “చిత్రమ్ చెప్పిన కథ” మేకర్స్ సినిమా విడుదల విషయమై ఇటీవల రెండు ఒటిటి ప్లాట్ఫామ్లతో చర్చలు జరిపారట. వారు ఈ ప్లాట్ఫారమ్ల నుండి ఆసక్తికరమైన…