TS EAPCET 2024: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న పలు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. EAPCET పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
TS ICET: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ రెండో రౌండ్ కౌన్సెలింగ్ నేటి (సెప్టెంబర్ 22) నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎ
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కేయూ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున TS ICET 2023 ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య టి.రమేశ్ వరంగల్లో విడుదల చేశారు.
ఎంబీఏ, ఎంసీఏల్లో ప్రవేశాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జూలై 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2022 (టీఎస్ఐసీఈటీ-2022) కన్వీనర్ ప్రొఫెసర్ కె రాజి రెడ్డి తెలిపారు. TSICET – 2022 పరీక్షలు (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రెండు సెషన్లలో ఉదయం 10 నుండి 12.30 వరకు మరియు మధ్యాహ్�