BJP and TRS are playing the game to divert the liquor scam: లిక్కర్ స్కాం ని డైవర్ట్ చేయడానికే బీజేపీ, టీఆర్ఎస్ కలిసి గేమ్ ఆడుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. రాజసింగ్ చేసిన పనితో రెండు రోజుల నుండి నగరం అతలాకుతలం అవుతోందని మండిపడ్డారు. మతమేదైనా, దేవుళ్ళని కించపరచడం తప్పుని పేర్కొన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలని ఖండిస్తున్నాఅని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ, టీఆర్ఎస్ తమ చర్యలతో తెలంగాణని…
Vijayashanti Comments On KCR: అవినీతిలో లిమిట్ దాటారని, బీజేపీ శ్రేణులు తిరగబడితే మీరు తట్టుకోలేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయ శాంతి మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలు నీ కుటుంబం మీద పరువు నష్టం దావా వెయ్యాలని మండిపడ్డారు. ఒక్క మహిళా లిక్కర్ స్కాంలో ఉండటం ఎంటి? అని ప్రశ్నించారు. కవిత తెలంగాణ పరువు తీసిందని, ఆమె మా పార్టీ నేతలపైన పరువు నష్టం దావవేయడం ఏంటని? ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ నీ…
ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ, వీరంతా ప్రత్యక్ష.. పరోక్ష మిత్రులే అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సంచళనవాఖ్యలు చేశారు. రాజాసింగ్ లాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మతంతో బీజేపీ ఏలాలని అనుకుంటుందని మండిపడ్డారు. హిందుత్వాన్ని బీజేపీకి కట్టబెట్టలేదని విమర్శించారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగోట్టేందుకు బీజేపీ ప్రయతన్నిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెంగాణలో కాంగ్రేస్ గెలిచే అవకాశం ఉందదనే ఉద్దేశ్యంతో.. బీజేపీ, టీఆర్ఎస్ కలసి మత విద్వషాలు రెచ్చగోడుతున్నాయని…