Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trs

Trs News

    • ఈటలకు షాక్‌… హుజురాబాద్‌ లో సీఎం కేసీఆర్‌ పర్యటన
      #తెలంగాణ

      ఈటలకు షాక్‌… హుజురాబాద్‌ లో సీఎం కేసీఆర్‌ పర్యటన

      హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లును నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఎలాగైనా హుజురాబాద్‌ నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగుర వేసేందుకు సీఎం కేసీఆర్‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.…
    • 80 కుటుంబాలకు టీఆర్ఎస్‌ అండా.. చెక్కులు అందచేసిన కేటీఆర్
      #తెలంగాణ

      80 కుటుంబాలకు టీఆర్ఎస్‌ అండా.. చెక్కులు అందచేసిన కేటీఆర్

      పార్టీ శ్రేణుల సంక్షేమం కోసం.. పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చింది టీఆర్ఎస్‌.. పార్టీ సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా మృతిచెందితే వారికి ఇన్సూరెన్స్‌ అందిస్తూ వస్తున్నారు.. వివిధ కారణలతో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఇవాళ తెలంగాణ భవన్‌లో ఇన్సూరెన్స్ చెక్కులు అందించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 80 మందికి రెండు లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ చెక్కులు అందజేశారు.. ఈ సంవత్సరం పార్టీ మొత్తం కార్యకర్తలకు 18 కోట్ల రూపాయల ప్రీమియం డబ్బులను ఇన్సూరెన్స్…
    • వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌.. మీడియాకు నో ఎంట్రీ..!
      #తెలంగాణ

      వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌.. మీడియాకు నో ఎంట్రీ..!

      యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో బుధవారం పర్యటించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. అయితే, ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రికి ఉదయం చేరుకోనున్న సీఎం.. గ్రామంలో పర్యటించనున్నారు.. రైతు వేదికలో గ్రామస్థులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సుమారు 120 మందితో సమావేశం కానున్నారు.. మొదట ముఖ్యమంత్రి గ్రామంలోని దళిత వాడలో పర్యటిస్తారు.. యాబై మందితో కలిసి దళితవాడను పరిశీస్తారు సీఎం.. ఆ తర్వాత రైతు వేదికలో 120…
    • ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్న గుత్తా…!
      #Off The Record

      ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్న గుత్తా…!

      ఆ కోటాలో ఎమ్మెల్సీ అవుతామని అధికారపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకుడు తన్నుకుపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే కోటాలో అయినా ఛాన్స్‌ ఉంటుందా? సొంత జిల్లా నుంచి ఆయనకు ఎదురవుతున్న సవాళ్లేంటి? ఎవరాయన? లెట్స్‌ వాచ్‌! ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యేది ఎవరో? తెలంగాణ శాసనమండలిలో గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేసింది అధికార పార్టీ. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి…
    • తెలంగాణకు ‘ముద్ర’ రుణాలు మంజూరు…
      #తెలంగాణ

      తెలంగాణకు ‘ముద్ర’ రుణాలు మంజూరు…

      తెలంగాణకు రూ.38,114 కోట్ల ‘ముద్ర’ రుణాలు మంజూరు అయ్యాయి. 47.26 లక్షల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి సమాధానం ఇస్తూ తెలంగాణ విషయానికొస్తే… “ప్రధాన మంత్రి ముద్ర యోజన” ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు గత ఆరేళ్లలో మొత్తం 47,26,819 మంది ఖాతాలకు రూ.38,114 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. వీటిలో 37,46,740 మంది రూ.50 వేలలోపు…
    • కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ ఘాటు విమ‌ర్శ‌లు…
      #Top Story

      కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ ఘాటు విమ‌ర్శ‌లు…

      ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు నాగార్జున సాగ‌ర్ నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా హాలియాలో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు.  కాంగ్రెస్ పార్టీపై ఆయ‌న ప‌లు విమ‌ర్శ‌లు చేశారు.  60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింద‌ని, జానారెడ్డి మాట‌త‌ప్పి నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ల్లో పోటీ చేశార‌ని అన్నారు.  దేశానికే ఆద‌ర్శంగా 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చిన‌ట్టు కేసీఆర్ పేర్కొన్నారు.  ద‌ళిత‌బంధుపై ఎన్నో విమ‌ర్శ‌లు చేస్తున్నారని, 12 ల‌క్ష‌ల ద‌ళిత కుటుంబాల‌కు ఈ ప‌థ‌కాన్ని అందిస్తున్నామ‌ని…
    • గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీకి త‌మిళిసై ఆమోదం…
      #Top Story

      గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీకి త‌మిళిసై ఆమోదం…

      గ‌వ‌ర్న‌ర్ కొటాలో ఎమ్మెల్సీకి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై ఆమోద‌ముద్ర వేశారు.  గ‌వ‌ర్న‌ర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించేందుకు నిన్న‌టి రోజున కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.  దీనికి సంబందించిన ప్ర‌తిపాద‌న‌లను గ‌వ‌ర్న‌ర్‌కు సిఫార‌సు చేశారు.  కేబినెట్ సిఫార‌సుల‌కు గ‌వ‌ర్న‌ర్ ఈరోజు ఆమోదం తెలిపారు.  త్వ‌ర‌లోనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశం ఉన్న‌ది.  ఇటీవ‌లే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు.  హుజురాబాద్ నుంచి అవ‌కాశం వ‌స్తుంద‌ని అనుకున్నా,…
    • లైవ్:  సీఎం కేసీఆర్ నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న
      #Top Story

      లైవ్: సీఎం కేసీఆర్ నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న

    • ఆగస్టు 16 నుంచి దళిత బంధు పథకం అమలు
      #తెలంగాణ

      ఆగస్టు 16 నుంచి దళిత బంధు పథకం అమలు

      నిన్న ప్రగతి భవన్‌ లో తెలంగాణ కేబినెట్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే… ఈ సందర్భంగా దళిత బంధు పథకంపై తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుండి దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అందుకు పూర్తిస్థాయిలో అధికారయంత్రాంగం సిద్దం కావాలని కేబినెట్ ఆదేశించింది. Read: బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు… దళిత బంధు పథకం అమలు, విధి విధానాల…
    • గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ…?
      #కరీంనగర్

      గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ…?

      గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించింది తెలంగాణ కేబినెట్. అయితే గత కాలంగా తెలంగాణలో రాజకీయాలు హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు రానున్నాయి. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తెరాస లో చేరారు. దాంతో అక్కడ తెరాస తరపున టికెట్ ఆయనకే ఇస్తారు అనే…
    ←1…222223224225226…253→

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions