అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, చెట్లు కారణంగా విమాన రాకపోకలకు అడ్డంకిగా మారడంతో వాటి తొలగింపునకు కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న భవనాలు లేదా చెట్లు విమానయానానికి అడ్డంకిగా ఉన్నట్లయితే వాటిని తొలగించాలని ఆదేశించింది.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుజరాత్కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. సౌత్ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలోని వీరు ప్రయాణిస్తున్న కారు హైవేమీద నుంచి వంతెనపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే ముగ్గురు ప్రాణాలు వదిలారు.
Mosquitoes Prevention Trees: వానాకాలం వచ్చిందంటే చాలు ఇంటి చుట్టూ దోమలు తెగ తిరిగేస్తుంటాయి. దోమల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, టైఫైడ్ లాంటివి ఈ సీజన్ లో చాలా త్వరగా వచ్చే్స్తూ ఉంటాయి. అయితే దోమల నుంచి తప్పించుకోవడానికి మనం చాలానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. క్రీమ్లు, లోషన్లు, స్ప్రేలు, పొగబెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం. ఆల్ అవుట్, మస్ కిటో కాయిల్ లాంటి చాలా వాటిని ఉపయోగిస్తూ ఉంటాం.…
పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో “ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ (ఐఈఐడీ)” డ్రైవ్ జరుగుతోంది. ఇవాళ్టి నుంచి జూలై 5వ తేదీ వరకూ 20 రోజుల పాటు పారిశ్రామిక పార్కుల్లో పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టారు అధికారులు. పారిశ్రామిక పార్కుల్లో తుప్పలను తొలగించడం, పేర్లను సూచించే…
మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గ్రీన్ ఇండియా ఛాలెంజ్ . నల్లగొండ పట్టణంలో రోడ్ల విస్తరణలో పోతున్న యాభై ఏళ్ళకు పైబడ్డ వృక్షాలకు తిరిగి పునరుజ్జీవం పోస్తున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు. నల్లగొండ మున్సిపల్ కమీషనర్ రమణాచారి విజ్ఠప్తిని మన్నించి రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆద్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ కార్యక్రమానికి పూనుకున్నారు. మంగళవారం ఉదయం నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్…
“మనం బ్రతుకుదాం – పది తరాలకు బతికే అవకాశం కల్పిద్దాం” అన్నారు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రథసారథి జోగినిపల్లి సంతోష్ కుమార్. ప్రపంచ ధరిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటిన ఆయన “ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు పెరగడం, ప్రమాదకరస్థాయికి ప్లాస్టిక్ వినియోగం పెరగడం, నేలంతా విషతూల్యం కావడం, భూవాతావరణం గతంలో ఎప్పుడూలేనంతగా వేడెక్కడం” పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపరిణామాల వల్ల మిలియన్ల ప్రజల బ్రతుకులు విచ్ఛిన్నమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ…
కాలుష్య నివారణకు విరివిగా చెట్లు నాటడమే మార్గం అంటున్నారు ఎంపీలు. తెలంగాణలో ప్రారంభమయిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశరాజధానికి విస్తరించింది. దేశ రాజధానిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు. కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో…
సాధారణంగా ఒక చెట్టుకు ఒకరకం పూలు, ఒకరకం పండ్లు మాత్రమే పండుతాయి. ఒకే చెట్టుకు అనేక రకాల పండ్లు పండుతాయా అంటే అసాధ్యమని చెప్పాలి. అయితే, జెనిటిక్ ఇంజనీరింగ్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రత్యేకమైన పద్దతుల్లో ఒకే చెట్టుకు అనేక రకాలైన పండ్లను పండించవచ్చని అంటున్నారు పెన్సిల్వేనియాలోని రీడింగ్ సిటీకి చెందిన సామ్వాక్ అకెన్. ఒక చెట్టుకు ఒకటి కంటే ఎక్కువ రకాలైన పండ్లను పండించడం వలన స్థలంతో పాటుగా సమయం కూడా ఆదా అవుతుందని, సీజన్తో…
మాములుగా గ్రామాల్లో పట్టణాల్లో చెట్లను దూర రూరంగా పెంచుతారు. అదే అడవుల్లో తీసుకుంటే పెద్ద పెద్ద చెట్లు పెరుగుతాయి. గుబురుగా ఉండే విధంగా పెద్ద పెద్ద చెట్లు పెరుగుతుంటాయి. అడవుల్లో ఉండే చెట్లపైని కొమ్మలు ఒకదానికొకటిగా కలిసి ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, క్రౌన్ షైనెష్ చెట్లు అందుకు విరుద్దంగా పెరుగుతుంటాయి. ఎత్తుగా ఒక చోట పెరిగే ఈ చెట్ల కొమ్మలు, చిటారు భాగాలు కలిసి ఉండవు. ఎంత ఎత్తుగా పెరిగినప్పటికీ పైన గ్యాప్తోనే పెరుతాయి.…