Alluri District: కాలం మారిన.. టెక్నాలజీ పెరిగిన కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అభ్యుదయ సమాజంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ స్థాయిని చేరురుతున్న ఈ కాలంలో కూడా కొన్ని గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీస వైద్య సదుపాయాలు లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది అంటే ఆ ప్రాంతాలు అభివృద్ధికి ఎంత దూరంలో ఉన్నాయో ఆలోచించాలి. పూర్వకాలంలో కనీస వైద్య సదుపాయాలు లేక…
వర్షా కాలంలో మనుషులకే కాదు జంతువులకు కూడా అనేక వ్యాదులు వస్తుంటాయి..మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ మూడు నెలలు అప్రమత్తంగా వుండాలి. వ్యాధులను గుర్తించగానే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు పశు వైద్య నిపుణులు.. జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు…
టైటానిక్ షిప్ శిధిలాలను చూడటానికి వెళ్లిన టైటాన్ జలాంతర్గామి పేలిపోయిన విషయం తెలిసిందే. అందులో ప్రయాణించిన 5 మంది మరణించిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు టైటాన్కు చెందిన శకలాలను అట్లాంటిక్ మహాసముద్రం అడుగు భాగం నుంచి ఒడ్డుకు చేర్చారు.
రోజు రోజుకి శారీరక శ్రమ చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. శారీరక శ్రమ లేకపోవడంతో రోగాలు పెరిగిపోతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడంతో దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది.
కేన్సర్ అంటే ఒకప్పుడు నయం చేయలేని రోగం. కానీ ఇపుడు కేన్సర్కు సైతం చికిత్స అందుబాటులోకి వచ్చింది. అలాగే కేన్సర్ను ప్రాథమిక స్థాయిలోనే కనుక గుర్తించ గలిగితే దానిని పూర్తి స్థాయిలో తగ్గించే అవకాశం ఉంది.
Samantha : నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత చాలా కుంగిపోయింది. ఈ మధ్య కాలంలోనే ఆమె మయోసైటిస్ బారిన పడ్డారు. ఒకవైపు మయో సైటిస్తో బాధపడుతూనే ఆమె సినిమాల్లో నటిస్తున్నారు.
పెంపుడు జంతువులను ప్రాణంగా చూసుకునే యజమానులు దూరమైతే అవి ఎంతగానో తల్లడిల్లిపోతాయి. యజమాని చనిపోయినా వారి కోసం ఎదురు చూసే కుక్కల గురించి విన్నాం.. కొన్ని పాలు.. ఓ బుక్కెడు అన్నం పెడితే జీవితాంతం వారిని మర్చిపోకుండా అంటి పెట్టుకుని తిరుగుతాయి కుక్కలు.. అలాంటి ఓ కుక్క తన యజమాని మరణంతో అనారోగ్యంపాలైంది.