Turtuk: భారత్లో చివరి గ్రామం, ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండేది తెలుసా..
- భారత్లోని చివరి గ్రామం, ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండేది..
- ఇప్పుడు పర్యాటకానికి కేంద్రంగా మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turtuk: భారత్లో చివరి గ్రామం, ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండేదని ఎంత మందికి తెలుసు. 1971 ఇండో పాక్ యుద్ధం తర్వాత పాక్ భూభాగంలోని ఈ గ్రామం భారత్లో చేరింది. ఇప్పుడు, ఈ గ్రామం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ గ్రామమే భారత్-పాక్ సరిహద్దుల్లోని ‘‘తుర్టుక్’’. లడఖ్లోని నుబ్రా లోయలో, ష్యోక్ నది ఒడ్డున ఉన్న ఈ అందమైన గ్రామానికి టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బాల్టి సంస్కృతికి ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది.
Read Also: Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మేనల్లుడు సంచలన ఆరోపణలు.. బలవంతం చేశారు..!
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
నియంత్రణ రేఖ(LOC)కి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రారంభంలో, ఈ గ్రామం పాకిస్తాన్లో భాగంగా ఉండేది. 1971 భారత్ పాక్ యుద్ధంలో భారత సైన్యం ఈ గ్రామాన్ని మన దేశంలో కలిపేశాయి. ఈ గ్రామం బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉంది. ఇది పాకిస్తాన్ గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో భాగంగా ఉండేది. యుద్ధం సమయంలో భారత భద్రత దృష్ట్యా పాకిస్తాన్కు మళ్లీ ఈ గ్రామాన్ని అప్పగించలేదు. ఆ తర్వాత భారత్లో భాగంగా మారింది. ఇక్కడి ప్రజలు హిందీ, బాల్టి, లడఖి వంటి భాషల్ని మాట్లాడుతారు.
2010లో ఈ గ్రామానికి పర్యాటకుల్ని అనుమతించడం మొదలుపెట్టారు. ఇక్కడ ప్రస్తుతం హోమ్ స్టేలు, గెస్ట్ హౌజ్లు పెరిగాయి. పర్యాటకుల కోసం ఈ గ్రామం కూడా సిద్ధంగా ఉంది. బాల్టి సంస్కృతి ప్రజలతో నివసించే అవకాశం లభిస్తుంది. అయితే, పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే లెహ్ అధికారుల నుంచి ‘‘ఇన్నర్ లైన్ పర్మిట్’’ తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామంలో పాత రాతి ఇల్లు, 300 ఏళ్ల నాటి జామా మసీదు, స్థానిక బాల్టి మ్యూజియం, ఆప్రికాట్ తోటలు ప్రసిద్ధి చెందాయి. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అనువైన కాలం. ఇది లేహ్ నుంచి 205 కి.మీ. ఉంటుంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!