Turtuk: భారత్లో చివరి గ్రామం, ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండేది తెలుసా..
- భారత్లోని చివరి గ్రామం, ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండేది..
- ఇప్పుడు పర్యాటకానికి కేంద్రంగా మారింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turtuk: భారత్లో చివరి గ్రామం, ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండేదని ఎంత మందికి తెలుసు. 1971 ఇండో పాక్ యుద్ధం తర్వాత పాక్ భూభాగంలోని ఈ గ్రామం భారత్లో చేరింది. ఇప్పుడు, ఈ గ్రామం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ గ్రామమే భారత్-పాక్ సరిహద్దుల్లోని ‘‘తుర్టుక్’’. లడఖ్లోని నుబ్రా లోయలో, ష్యోక్ నది ఒడ్డున ఉన్న ఈ అందమైన గ్రామానికి టూరిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బాల్టి సంస్కృతికి ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది.
Read Also: Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మేనల్లుడు సంచలన ఆరోపణలు.. బలవంతం చేశారు..!
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
నియంత్రణ రేఖ(LOC)కి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రారంభంలో, ఈ గ్రామం పాకిస్తాన్లో భాగంగా ఉండేది. 1971 భారత్ పాక్ యుద్ధంలో భారత సైన్యం ఈ గ్రామాన్ని మన దేశంలో కలిపేశాయి. ఈ గ్రామం బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉంది. ఇది పాకిస్తాన్ గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో భాగంగా ఉండేది. యుద్ధం సమయంలో భారత భద్రత దృష్ట్యా పాకిస్తాన్కు మళ్లీ ఈ గ్రామాన్ని అప్పగించలేదు. ఆ తర్వాత భారత్లో భాగంగా మారింది. ఇక్కడి ప్రజలు హిందీ, బాల్టి, లడఖి వంటి భాషల్ని మాట్లాడుతారు.
2010లో ఈ గ్రామానికి పర్యాటకుల్ని అనుమతించడం మొదలుపెట్టారు. ఇక్కడ ప్రస్తుతం హోమ్ స్టేలు, గెస్ట్ హౌజ్లు పెరిగాయి. పర్యాటకుల కోసం ఈ గ్రామం కూడా సిద్ధంగా ఉంది. బాల్టి సంస్కృతి ప్రజలతో నివసించే అవకాశం లభిస్తుంది. అయితే, పర్యాటకులు ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే లెహ్ అధికారుల నుంచి ‘‘ఇన్నర్ లైన్ పర్మిట్’’ తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామంలో పాత రాతి ఇల్లు, 300 ఏళ్ల నాటి జామా మసీదు, స్థానిక బాల్టి మ్యూజియం, ఆప్రికాట్ తోటలు ప్రసిద్ధి చెందాయి. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అనువైన కాలం. ఇది లేహ్ నుంచి 205 కి.మీ. ఉంటుంది.
తాజావార్తలు
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!