Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trains

Trains News

    • విరిగిపడ్డ కొండచరియలు.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
      #వార్తలు

      విరిగిపడ్డ కొండచరియలు.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

      విశాఖ జిల్లా అరకు వెళ్లే రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొత్తవలస-కిరండోల్ మార్గంలో చిమిడిపల్లి 66వ కి.మీ. వద్ద కొండ రాళ్లు జారి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. విద్యుత్ లైన్‌పైనా బండ రాళ్లు పడటంతో విద్యుత్ వైర్లు తెగిపడిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు కొండరాళ్లను తొలగించేందుకు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తవలస-కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అరకు, బొర్రా గుహలు వెళ్లేందుకు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు…
    • వ్యాక్సినేషన్‌: వంద కోట్ల డోసుల మార్క్‌.. ప్రత్యేక ఏర్పాట్లు
      #Top Story

      వ్యాక్సినేషన్‌: వంద కోట్ల డోసుల మార్క్‌.. ప్రత్యేక ఏర్పాట్లు

      కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. దీంతో.. వ్యాక్సినేషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తోంది.. ఇక, ప్రైవేట్‌లోనూ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చారు.. అయితే, కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైంది భారత్.. వచ్చే వారం వంద కోట్ల డోసుల మార్క్‌ను అందుకోనుంది… రానున్న సోమవారం లేదా మంగళవారం నాటికి ఈ కీలక మైలురాయిని భారత్‌ చేరుకుటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఇక,…
    • రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కీలక మార్పులు.. రేపటి నుంచి అమలు..
      #Top Story

      రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. కీలక మార్పులు.. రేపటి నుంచి అమలు..

      తరచూ రైళ్లలో ప్రయాణించేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. రైళ్ల రాకపోకలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. కొత్తగా తీసుకున్న నిర్ణయాలు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయని ప్రకటన విడుదల చేసింది. కొత్త రైళ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా కొన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అంతేకాదు పలు రైళ్లను దారి…
    • వర్షాలు, వరదలు.. పలు రైళ్లు రద్దు, రీషెడ్యూల్‌
      #తెలంగాణ

      వర్షాలు, వరదలు.. పలు రైళ్లు రద్దు, రీషెడ్యూల్‌

      భారీ వర్షాలు, వరదలు పలు రైళ్లు రద్దు చేయడానికి.. కొన్ని రీషెడ్యూల్‌ చేయడానికి దారితీశాయి.. సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే పరిధిలోని హౌరా, టికియపరా స్టేషన్ల వద్ద వర్షం నీరు చేరడంతో పలు రైళ్లు రద్దు, దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. యశ్వంత్‌పూర్‌-హౌరా రైలును రద్దు చేశారు. ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో సిలిచర్‌లో బయలుదేరే సిలిచర్‌-త్రివేండ్రం, ఐదున గౌహతిలో బయలుదేరే గౌహతి-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు… న్యూ కూచ్‌ బెహర్‌, మాతాభాంగ్‌,…
    • చైనా మ‌రో ఆవిష్క‌ర‌ణ‌: గంట‌కు 600 కిమీ వేగంతో…
      #Top Story

      చైనా మ‌రో ఆవిష్క‌ర‌ణ‌: గంట‌కు 600 కిమీ వేగంతో…

      చైనా మ‌రో కొత్త ఆవిష్క‌ర‌ణ‌కు తెర‌లేపింది.  గంట‌కు 600 కిమీ వేగంతో దూసుకుపోయో అత్యాధునిక మాగ్లెవ్ రైలును ఆవిష్క‌రించింది.  తూర్పు చైనాలోని షిడాంగ్ ప్రావిన్స్ కిండాన్ న‌గ‌రంలో ఈ స‌రికొత్త మాగ్లెవ్ సాంకేతిక‌త‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.  మాగ్లెవ్ ప్రాజెక్టును 2016లో ప్రారంభించ‌గా, మూడేళ్ల కాలంలో అయ‌స్కాంత‌-వాయుస్తంభ‌న ప్రోటోటైప్ రైలును 2019 లో ఆవిష్క‌రించారు.  ప‌ది భోగీల‌తో కూడిన ఈ రైలులో ఒక్కోభోగీలో 100 మంది చోప్పున ప్ర‌యాణం చేసే వీలుంటుంది.  మాములు చక్రాల మాదిరిగా కాకుండా ఈ…
    • బెజవాడలో నేటి నుండి పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు…
      #ఆంధ్రప్రదేశ్

      బెజవాడలో నేటి నుండి పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు…

      బెజవాడలో నేటి నుండి ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి. కరోనా కారణంగా రద్దయిన రైళ్లు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. కానీ ఈ ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్ ప్రెస్ చార్జీల మోత మోగుతుంది. ఇకపై 30 నుండి 200 శాతం అదనంగా టికెట్ ధర వసూలు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చారు. అయితే పెరిగిన ఈ టికెట్ ధరలతో వలస కార్మికులకు, మధ్యతరగతి ప్రజలపై మొయ్యలేని భారం పడుతుంది. ఇక పెరుగుతున్న…
    • గుడ్‌న్యూస్‌.. పట్టాలెక్కనున్న సాధారణ రైళ్లు..
      #తెలంగాణ

      గుడ్‌న్యూస్‌.. పట్టాలెక్కనున్న సాధారణ రైళ్లు..

      కరోనా మహమ్మారి విజృంభణతో రైళ్లు పూర్తిగా నిలిచిపోయాయి… ప్రత్యేక రైళ్లు, ఆక్సిజన్‌ కోసం రైళ్లు తప్పితే.. సాధారణ రైళ్లు పట్టాలెక్కింది లేదు.. కానీ, రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పేసింది దక్షిణ మధ్య రైల్వే.. 82 రైళ్లను పునరుద్దరించేందుకు సిద్ధమైంది.. 16 రైళ్లు ఎక్స్‌ప్రెస్‌ కాగా 66 ప్యాసింజర్‌ రైళ్లను ఈ నెల 19వ తేదీ నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్‌ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.. ప్యాసింజర్‌ రైలులో ప్రయాణానికి స్టేషన్‌లోనే టికెట్లు ఇవ్వనున్నారు అధికారులు… ఇక ఈ…
    • తగ్గుతోన్న కోవిడ్‌ కేసులు.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు
      #జాతీయం

      తగ్గుతోన్న కోవిడ్‌ కేసులు.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు

      కరోనా వైరస్‌ పంజా విసిరనప్పటి నుంచి క్రమంగా రైళ్లు పట్టాలు ఎక్కడం తగ్గిపోయింది.. అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడుపుతూ వచ్చినా.. పూర్తిస్థాయిలో నడపలేదు.. ఇక, కోవిడ్ సెకండ్‌ వేవ్ కలకలం సృష్టించడంతో.. నడిచే రైళ్లు కూడా నిలిపివేసిన పరిస్థితి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుతోన్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలు మెట్రో రైళ్లను, ఎంఎంటీఎస్‌లను క్రమంగా పట్టాలెక్కిస్తున్నాయి.. మరోవైపు రైల్వేశాఖ ఇప్పటికే పలుమార్గాల్లో ప్యాసింజర్లతో పాటు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతుండగా.. పలు రూట్లలో పెద్ద ఎత్తున రైళ్లను…
    • గుడ్‌న్యూస్ః హైద‌రాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌ర‌ణ‌… ఎప్ప‌టి నుంచంటే…
      #Top Story

      గుడ్‌న్యూస్ః హైద‌రాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌ర‌ణ‌… ఎప్ప‌టి నుంచంటే…

      హైద‌రాబాదీల‌కు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది.  క‌రోనా కార‌ణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.  రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పాటుగా వ్యాక్సినేష‌న్‌ను వేగంగా వేస్తున్నారు.  కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు.  సోమ‌వారం నుంచి తిరిగి రాష్ట్రంలో ప‌రిస్థితులు సాధార‌ణంగా మార‌బోతున్నాయి.   Read: 100 శాతం బంగారు తెలంగాణ చేసి తీరుతాం : సిఎం కెసిఆర్ ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో ఎంఎంటీఎస్ రైళ్ల‌ను పున‌రుద్ధ‌రించేందుకు కేంద్రం అంగీకారం తెలిపిన‌ట్టు కేంద్ర హోంశాఖ…
    • జులై వ‌ర‌కు ఈ రైళ్లు ర‌ద్దు
      #తెలంగాణ

      జులై వ‌ర‌కు ఈ రైళ్లు ర‌ద్దు

      క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ.. మ‌రోవైపు లాక్‌డౌన్‌ల‌తో ప్ర‌యాణికులు చాలా ఇబ్బంది ప‌డాల్సిన ప‌రిస్థితి.. ఇక‌, దూర ప్రాంతాల‌కు వెళ్లే వారి ప‌రిస్థితి దారుణంగా త‌యారైపోయింది. రెగ్యుల‌ర్ స‌ర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో.. దక్షిణ మధ్య రైల్వే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది.. ఈ నెల 21 తేదీ నుంచి జులై 1వ తేదీ వ‌ర‌కు ఈ రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది సౌత్ సెంట్ర‌ల్ రైల్వే.. ఈ నెల 21వ…
    ←1…4567→

తాజావార్తలు

  • Nora Fatehi Song Controversy: నోరా ఫతేహి పాట వివాదం.. వివరణ ఇచ్చిన గీత రచయిత.. తప్పు నాది కాదు..!

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions