Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలి తీసుకున్నాయి. మండల కేంద్రంలో నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి తన భార్య, కూతురు, వదినను కిరాతకంగా హత్య చేసి, చివరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
Suicide Attempt: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీ అనే మహిళ తన ఎనిమిది నెలల శిశువు, మూడేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఉన్న సంపులో పడవేసి.. తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీని కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కిల్లింగ్…