దేశంలో మరో 4 కొత్త వందే భారత్ ట్రైన్స్ పట్టాలెక్కనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 8న వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి. ఈ రైళ్లు ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన, ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తాయి. ఈ రైళ్లు ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో, పర్యాటకాన్ని పెంపొందించడంలో కూడా సహాయపడతాయి. Also Read:Bihar Elections 2025: బీహార్లో ప్రశాంతంగా…