స్ఫూర్తితోనే కీర్తి లభిస్తుందని ప్రతీతి. ఎవరైనా తమ కళలతో రాణించాలంటే అంతకు ముందు ఉన్నవారి కళల నుండి స్ఫూర్తి గ్రహించాల్సిందే అని పూర్వికులే సెలవిచ్చారు. దానిని ఆధారం చేసుకొనే మన కళాకారులు, రచయితలు సాగుతున్నారు.
తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మీ లాంటి నటులతో ‘మిథునం’ అనే మంచి సినిమాని ప్రొడ్యూస్ చేశాడు ‘మొయిద ఆనంద రావు’. ఎలాంటి కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన ఆనంద రావు కన్ను మూసారు. మధుమేహంతో చాలా కాలం నుండి బాధపడుతున్న ఆనంద రావు, గత కొన్ని రోజులుగా అస్వస్ధగా ఉండటం తో వైజాగ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ వున్నారు. బుధవారం నాడు…
Natu Natu Song:ఈ సారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ 'ట్రిపుల్ ఆర్'లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన "నాటు నాటు..." పాటకు 'ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ రావడం ఖాయమని తెలుస్తోంది. మార్చి 12న ఆదివారం సాయంత్రం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్ లో జరగనుంది.
నేడు మెగాస్టార్ గా జనం మదిలో నిలచిన చిరంజీవి తన తరం హీరోల్లో నవలానాయకునిగానూ జేజేలు అందుకున్నారు. అంతకు ముందు తెలుగునాట నవలానాయకునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జైత్రయాత్ర చేశారు. ఆయన తరువాత తెలుగు చిత్రసీమలో ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందని చెప్పవచ్చు.