Dasari Kiran Kumar: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు కొత్త సభ్యుడిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. 24 మంది సభ్యుల బోర్డు సభ్యుల్లో ఒకరిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను సీఎం జగన్ నియమించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ టీటీడీ పాలక మండలి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే..
Avatar 2: సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎట్టకేలకు అవతార్ 2 థియేటర్ లో సందడి చేసింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించాడు. అవతార్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Archana Ananth: ప్రస్తుతం సీరియల్ నటీమణులు కూడా హీరోయిన్లలా ఫేమస్ అయిపోతున్నారు. ఒక సీరియల్ కొద్దిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు అందులో నటించిన వారి గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
Puri Jagananth: ఒక సినిమా హిట్ అయితే హీరోకు పేరు రావడం..ప్లాప్ అయితే డైరెక్టర్ పేరు పోవడం ఇండస్ట్రీలో సాధారణం. ఇక ఈ మధ్యనే లైగర్ సినిమాతో పూరి జగన్నాథ్ భారీ పరాజయాన్ని చవిచూశాడు.
Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజునూ ఇండస్ట్రీ టార్గెట్ చేసిందా..? అంటే నిజమే అంటున్నాడు దిల్ రాజు. గత కొన్నిరోజులుగా దిల్ రాజు.. వారసుడు వివాదంలో తలమునకలు అవుతున్న విషయం తెల్సిందే.
Comedian Ali: టాలీవుడ్ కమెడియన్ ఆలీ ప్రస్తుతం ఒకపక్క సినిమాలు ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఇవి కాకుండా బుల్లితెరపై అలీతో సరదాగా అనే ఒక టాక్ షో కు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.
Mammootty: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వివాదంలో చిక్కుకున్నాడు. స్టార్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరో తాజాగా తన డైరెక్టర్ ను అందరి ముందు అవమానించి నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు.
Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోసుచేసుకున్న విషయం విదితమే. నేటి ఉదయం కీరవాణి తల్లి భానుమతి మృతి చెందారు. గత కొన్నిరోజుల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు.
Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. ఎన్నో ఆశలతో తెలుగులోకి అడుగుపెట్టింది.. పాపం ఏం ప్రయోజనం హిట్ ను అందుకోకపోగా విమర్శలను అందుకున్నది. లైగర్ లో ఆమె నటనను చూసి టాలీవుడ్ ప్రేక్షకులు తలలు బాదుకున్నారు అంటే అతిశయోక్తి కాదు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా రాబోతున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.