Home
Tollywood Latest Updates
Tollywood Latest Updates News
-
Ustaad Bhagat Singh Update: నల్ల నాగప్పగా పార్తిబన్.. ఉస్తాద్ భగత్ సింగ్ విలన్ను చూశారా!
Ustaad Bhagat Singh Update: ఓజీ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే మాటలు కాదు. అలాంటి కాంబినేషన్స్లో పవన్ కళ్యాణ్-డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో కూడా ఒకటి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ ఏరేంజ్ హిట్గా నిలిచిందో తెలిసిన విషయమే. మళ్లీ ఈ ఇద్దరి కాంబో వస్తున్న… -
Barabar Premista Controversy: ‘ఆటిట్యూడ్’ స్టార్ పాట వివాదం.. సారీ చెప్పిన తండ్రి ప్రభాకర్!
Barabar Premista Controversy: తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర హీరో చంద్రహాస్.. స్టేజ్పై పాడిన పాటలో అసభ్య పదజాలం వాడటంతో పెద్ద రగడ ఏర్పడింది. తాజాగా దీనికి సంబంధించి చంద్రహాస్ తండ్రి ప్రముఖ నటుడు ప్రభాకర్ ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు. READ ALSO: IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్..… -
Mad 3 : ‘మ్యాడ్ 3’ లో కొత్త గ్యాంగ్.. టైటిల్ కూడా మార్చేశారా!
టాలీవుడ్లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘మ్యాడ్’. ఆ తర్వాత వచ్చిన ‘మ్యాడ్ 2’ కూడా అదే స్థాయిలో యూత్ను ఆకట్టుకుని, కాసుల వర్షం కురిపించింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మార్క్ కామెడీ, నార్నె నవీన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ల పర్ఫార్మెన్స్తో ఈ సిరీస్ ఒక బ్రాండ్గా మారిపోయింది. తాజాగా, ఈ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న ‘మ్యాడ్ 3’ (Mad 3) గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఫిలింనగర్లో… -
Tharun Bhascker : ఈషా అంటే నాకు చాలా ఇష్టం.. ఓపెనైన తరుణ్ భాస్కర్!
తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిఃలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.… -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!
Pawan Kalyan: టాలీవుడ్లో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన పవర్ స్టార్.. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘జైత్ర రామ మూవీస్’… -
The Paradise: పెద్ది, ప్యారడైజ్ కలిసి రావు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. నానితో ‘దసరా’ సినిమా నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి, ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. ‘పెద్ది’తో పాటుగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, ఇంకా రిలీజ్ కి తక్కువ సమయం ఉండటం, ఇంకా ప్రచారం మొదలు కాకపోవడంతో సినిమా రిలీజ్ కాకపోవచ్చు అని… -
MSVG: తెలంగాణలో చిరంజీవి సినిమా టికెట్ల ధరలు పెంపు.. ప్రీమియర్ షోపై ప్రభుత్వం క్లారిటీ!
Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శివశంకర్ వరప్రసాద్ గారు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం మెగా అభిమానులకు ముఖ్యంగా సినిమా టీంకి అదిరిపోయే తీపి కబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగాస్టార్ సినిమా అంటేనే బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది.… -
Telugu Film Chamber: వాడివేడిగా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు..
టాలీవుడ్లో ఇప్పుడు ఎన్నికల సందడి నెలకొంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికల స్థాయిలోనే ‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఎన్నికలు ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తున్నాయనే చెప్పాలి. రేపు జరగనున్న ఈ పోలింగ్ కోసం అటు యాక్టివ్ నిర్మాతలు, ఇటు ఒకప్పటి నిర్మాతలు రెండు వర్గాలుగా విడిపోయి మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రధానంగా రెండు ప్యానెళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు ఫిల్మ్నగర్లో హాట్ టాపిక్గా మారింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ Vs మన ప్యానెల్… -
Akhanda 2 : తొలగిన అడ్డంకులు.. తెలంగాణ జీవో వచ్చేసింది
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనూహ్య కారణాలతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన ‘అఖండ-2’ సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టిక్కెట్ ధరల పెంపునకు తాత్కాలికంగా అనుమతి మంజూరు చేసింది. హోమ్ డిపార్ట్మెంట్ జారీ చేసిన మెమో (సంఖ్య: 6593-P/General.A1/2025; తేది:… -
Rhea Singha: కమెడియన్ సత్య సరసన మిస్ యూనివర్స్
టాలీవుడ్ తెరపై తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, టాప్ కమెడియన్గా దూసుకుపోతున్న నటుడు సత్య ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. సత్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చింది ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీ. దర్శకుడు రితేష్ రానా రూపొందించిన ఈ చిత్రంలో సత్య పోషించిన ‘యేసు దాసు’ పాత్ర అద్భుతం. ఈ పాత్రలో సత్య జీవించాడని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరో శ్రీసింహా కంటే కూడా సత్యకే ఎక్కువ పేరు, ప్రశంసలు దక్కాయి. ‘మత్తు వదలరా 2’…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!