Jr NTR: నా హక్కులు కాపాడండి.. హైకోర్టుకు జూ. ఎన్టీఆర్
- జూనియర్ ఎన్టీఆర్కు ఢిల్లీ హైకోర్టు ఊరట
- వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు కీలక ఆదేశాలు
- సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్పై చర్యలకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదుల మేరకు కీలకమైన మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్కు సంబంధించిన ఫిర్యాదులపై సోషల్ మీడియా మరియు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్పై తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం, ఈ ప్లాట్ఫామ్స్ మూడు రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ అరోరా స్పష్టం చేశారు.
Also Read :Akhanda 2: తెరపైకి కొత్త డేట్.. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం?
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఆయన పేరు, ప్రతిష్ట, చిత్రాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ అరోరా ఈ కేసును విచారించి, తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ఆ రోజున ఈ అంశంపై మరింత సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. ఈ తీర్పుతో, తమ వ్యక్తిగత హక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు చట్టపరంగా రక్షణ పొందడానికి సినీ ప్రముఖులకు ఇది ఒక కీలకమైన పరిణామంగా మారింది. గతంలో ఇదే రకమైన కేసులు హీరోలు నాగార్జున, చిరంజీవి సైతం ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?