హైవే మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు బిగ్ అలర్ట్. నవంబర్ 15 నుంచి ఈ టోల్ నియమం మారబోతోంది. మీరు ఈ తప్పు చేస్తే భారీగా నష్టపోతారు. నవంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చే టోల్ ట్యాక్స్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పుడు, మీ వాహనంలో ఫాస్టాగ్ లేకపోతే లేదా అది పనిచేయకపోతే, మీరు టోల్ ప్లాజాలో భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే, డిజిటల్ చెల్లింపులకు ప్రభుత్వం ఉపశమనం ప్రకటించింది. అంటే, ఆన్లైన్లో…
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) FASTag వినియోగదారులకు నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియను తప్పనిసరి చేసింది. ప్రతి FASTag సరైన వాహనానికి అనుసంధానించబడిందని నిర్ధారించుకోవడానికి, ఏదైనా మోసం లేదా దుర్వినియోగాన్ని నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో వాహన యజమానులు తమ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, స్పష్టమైన ఫోటో (FASTagని చూపిస్తూ) అప్లోడ్ చేయాలి. ఇది టోల్ చెల్లింపులను పారదర్శకంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. డేటాబేస్ను అప్ డేట్ చేయడానికి,…
Fastag : దేశంలో ఫాస్టాగ్కు సంబంధించి కొత్త నియమాన్ని త్వరలో ప్రవేశపెట్టవచ్చు. ఫాస్టాగ్ కోసం వార్షిక టోల్ పాస్ను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది.
విజయవాడ-గుంటూరు మధ్య జాతీయ రహదారిపై కాజ వద్ద ఉన్న టోల్ప్లాజాలో వాహనదారులు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే.. అన్నిసార్లూ టోల్ మోత మోగుతోంది. కాజ వద్ద మాత్రమే కాదు.. రాష్ట్రంలోని 65 టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. టోల్ప్లాజాల బీవోటీ గడువు ముగియడంతో.. గత అక్టోబరు నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ ఫీ వసూళ్లు జరుగుతున్నాయి. దాంతో వాహనదారులపై తీవ్రంగా భారం పడుతోంది. గత సెప్టెంబరు వరకు ఒకసారి వెళితే రూ.160, తిరుగు…
Viral Video : గ్రేటర్ నోయిడాలోని దాద్రీ లుహర్లీ టోల్ ప్లాజా వద్ద ఖాకీ యూనిఫాంలో ఇన్స్పెక్టర్ గూండాయిజం ప్రదర్శించారు. అక్కడ ఇన్స్పెక్టర్ మొదట పోలీసులతో వాదించి, ఆపై బలవంతంగా టోల్ గేట్ ఓపెన్ చేశాడు.
Heavy Traffic: ఉభయ తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. ఉపాధి నిమిత్తం సొంత ఊరు వదిలి వెళ్లేవారు, ఎక్కడో ఉంటున్న వారు సంక్రాంతి పండుగకే సొంత ఊరు చేరుకుంటారు.
Toll Collection: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టోల్ వసూలు రికార్డు స్థాయికి చేరుకుంది. దీని నెలవారీ వసూళ్లు రూ.4 వేల కోట్లు దాటాయి. ఫాస్ట్ ట్యాగ్ కారణంగా ఈ కలెక్షన్ రికార్డు స్థాయికి చేరుకుంది.
బీహార్లో టోల్ప్లాజా గార్డుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తిని 50 రూపాయలు దొంగిలించాడన్న అనుమానంతో కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. స్థానికంగా ఈ విషయం సంచలనం సృష్టించింది. ఈ ఘటన భోజ్పూర్ జిల్లాలోని అర్రా-పాట్నా రహదారిపై కుల్హదియా టోల్ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.