Tirupati Police: తిరుపతి హైవేపై రూ.35 లక్షల దోపిడీ కేసు..ఎలా పట్టుకున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తిరుపతిలో రూ.35 లక్షల దోపిడీ కేసు సంచలనం కలిగించింది. తిరుపతి హైవే పై రూ.35 లక్షల దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. 35 లక్షల రూపాయలు నేరుగా చేతికి ఇస్తే, 70 లక్షల రూపాయలు ఆన్లైన్లో అకౌంట్ కు బదిలీ చేస్తామంటూ కొనసాగింది మోసం. రెట్టింపు సొమ్ముకు ఆశపడి 35 లక్షల రూపాయలు తెచ్చిన వారి నుంచి డబ్బులు లాక్కెళ్ళిపోయింది ముఠా. దీంతో బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఏడుగురు నిందితులను పట్టుకున్నారు పోలీసులు. ఆ సమయంలోనే అప్పటికే చేతులు మారిపోయింది నగదు.
Read Also: Chiranjeevi: చిరును కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఆలీ
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
ఈనెల 3వ తేదీన తిరుపతి – చిత్తూరు హైవే పై ఘటన జరిగింది. కీలక నిందితుడితో పాటు 35 లక్షల నగదు కోసం గత వారం రోజులుగా ముమ్మరంగా గాలించారు పోలీసులు. ముఖ్య సూత్రధారి కృష్ణమూర్తి అలియాస్ కిరణ్ ను ఇవాళ అరెస్టు చేసి, 35 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ కేసులో కీలక నిందితులందరిని అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన శంకర్ బ్యాచ్ పై కళ్ళ ల్లో కారం కొట్టి రూ. 35 లక్షల రూపాయల బ్యాగ్ తో ఉడాయించింది కృష్ణమూర్తి అలియాస్ కిరణ్ బ్యాచ్.
నేరం జరిగిన గంట వ్యవధిలోనే హైవే పై ఒక టోల్ ప్లాజా వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులంతా కుప్పం ప్రాంతానికి చెందిన అధికార వైసీపీ కార్యకర్తలు అంటున్నారు పోలీసుఉ. కుప్పం కు చెందిన ముఖ్య వైసీపీ నేతలతో నిందితులకు పరిచయాలు వున్నాయి. మహిళలతో ఫోన్ లో మాట్లాడించి ముగ్గులో దించి దోపిడీకి పాల్పడింది ముఠా. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు.
Read Also: Chiranjeevi: చిరును కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఆలీ
తాజావార్తలు
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!