Stock Market Crash: ఈరోజు (సోమవారం) అకస్మాత్తుగా స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ రెండింటిలోనూ భారీ పతనం జరిగింది. సెన్సెక్స్ 79,713.14 వద్ద ప్రారంబం అవ్వగా.., 1100 పాయింట్లు పడిపోయి 78,620 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ కూడా సోమవారం 24,315.75 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా.. ఇప్పుడు 370 పాయింట్లు పతనమై 23,930 వద్ద ట్రేడవుతోంది. బిఎస్ఇ…
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 156 పాయింట్లు లాభపడి 22,558 వద్దకు చేరింది. మరోవైపు సెన్సెక్స్ 486 పాయింట్లు లాభాపడి 74,339 వద్ద ముగిసింది. ఇక నేడు సెన్సెక్స్ 30 సూచీలో భాగంగా యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, సన్ ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్…