What’s Today: * నెల్లూరు: నేడు టీవీఎస్ కళ్యాణ్ సదన్లో గోదాదేవి కళ్యాణం.. పాల్గొననున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు * నేడు రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో భారీ సెట్టింగ్స్తో సంక్రాంతి సంబరాలు.. తెలుగు వారి సాంస్కృతి, సంప్రదాయలను చాటి చెప్పుతూ, అంతరించిపోతున్న కళలను గుర్తుచేస్తూ ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న సంబరాలు * ప.గో.: నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి 59వ వార్షికోత్సవం మహోత్సవాలు * చిత్తూరు: నేడు నారావారిపల్లెలో నారా,…
What’s Today: * నేడు జగనన్న తోడు పథకం నిధులు విడుదల.. 3.95 లక్షల చిరు వ్యాపారులకు రూ.395 కోట్ల కొత్త రుణాలు.. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ * నేడు కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం.. హాజరుకానున్న ఏపీ, తెలంగాణ అధికారులు.. కృష్ణా జలాల్లో నీటి వాటాలపై చర్చ * తిరుమల: నేడు లక్కీ డీప్ ద్వారా భక్తులకు తిరుప్పావడ సేవా టిక్కెట్ల కేటాయింపు.. సా.5…
* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష.. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ * తిరుమల: నేడు ఉ.9 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల.. జనవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు సంబంధించిన టిక్కెట్ల కోటా విడుదల * విశాఖ: నేటి నుంచి సింహాచల దేవస్థానంలో ధారోత్సవాలు.. ఈనెల 13 వరకు ఆర్జిత నిత్య కళ్యాణం రద్దు * నేటి నుంచి…
What’s Today: * తిరుమల: నేడు రూ.300 దర్శన టిక్కెట్లు విడుదల.. ఈనెల 12 నుంచి 31 వరకు సర్వదర్శన టిక్కెట్లు జారీ * నేడు శ్రీశైలం రానున్న పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి * ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. హిందూపురంలో ఇవాళ జరిగే పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొననున్న గిడుగు రుద్రరాజు * నేడు మెదక్ జిల్లాలో మంత్రి…
What’s Today: * నేటి నుంచి విశాఖలో గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్.. వైద్యులతో వర్చువల్గా ప్రసంగించనున్న సీఎం జగన్.. హాజరుకానున్న 100 మంది విదేశీ, 450 మంది స్వదేశీ నిపుణులు.. వివిధ రకాల వ్యాధులు, వాటి చికిత్సా విధానంపై చర్చ.. తొలిరోజు సమావేశంలో పాల్గొననున్న మంత్రి విడదల రజినీ * అమరావతి: నేడు వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం * నేడు కుప్పంలో చంద్రబాబు…
What’s Today: * నేడు యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. నేడు యాదాద్రి ఆలయంలో సుప్రభాతం, ఆర్జిత సేవలు రద్దు.. మధ్యాహ్నం వరకు సాధారణ దర్శనాలు నిలిపివేత * నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. సుమారు వెయ్యి కోట్లతో మెడికల్ కాలేజ్, ఏలేరు-తాండవ ఎత్తిపోతల పథకాలు చేపట్టిన ప్రభుత్వం.. అనంతరం జోగునాథుని పాలెం బహిరంగ సభ * హైదరాబాద్: నకిలీ పాస్పోర్టు కేసులో…
* నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్.. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న జగన్ * తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ * నేడు తిరుమలకు చేరుకోనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. మూడు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్న చంద్రచూడ్.. రేపు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రచూడ్ * కాకినాడ: నేడు కోటనందురులో టీడీపీ కార్యకర్తల సమావేశం.. హాజరుకానున్న యనమల…