1. నేడు హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,450లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51, 760లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,00లుగా ఉంది. 2. మరోపోరుకు సిద్ధమైన భారత మహిళల క్రికెట్ జట్టు. నేడు శ్రీలంకతో భారత్ రెండో టీ20 మ్యాచ్. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్. 3. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సాయి…
1. నేడు యథాతధంగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఇవాళ్టి సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. 2. నేడు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానిమోడీ, కేంద్రమంత్రులు, సీఎంలు హజరుకానున్నారు. నామినేషన్ ను ప్రతిపాదించనున్న 50 మంది సభ్యులు. 3. నేడు అగ్నిపథ్ ఆందోళనకారులతో రేవంత్ ములాఖత్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంచల్ గూడ జైలులో…
1. నేడు ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 2. నేడు తిరుపతి, శ్రీకాళహస్తిలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 3. నేటి నుంచి వైసీపీ ప్లీనరీపై పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28వరకు నియోజకవర్గ స్థాయి సమావేశాల నిర్వాహణ జరుగనుంది. 4. నేడు ఈడీ విచారణకు హాజరుకాలేనన్న సోనియా…
*ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల,తిరుపతి పర్యటన. మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకోనున్న గవర్నర్ *నేడు పత్తికొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సహస్ర నామ కుంకుమార్చన, మహా మంగళహారతి, ప్రత్యేక పూజలు *తిరుపతిలో నేడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి *మూడు రోజుల పర్యటన నిమిత్తం నేడు తిరుపతికి రానున్న సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ *నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకోనున్న జాతీయ హరిత…
1. నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలిన జరుగనుంది. అయితే ఇప్పటికే వైసీపీ, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లను వేయగా.. టీడీపీ మాత్రం పోటీకి దూరంగా ఉంది. 2. నేడు సాయంత్రానికి ఏపీకీ నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరిత ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 3. నేడు రాజమండ్రిలో బీజేపీ గోదావరి గర్జన సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11.30 గంటలకు…
1. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు మార్కుల రూపంలో ప్రకటించనున్న విద్యాశాఖ. 2. ఢిల్లీలో నేడు విజ్ఞాన్ భవన్లో ఐకానిక్ వీక్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ జరుగనున్నాయి. 3. నేడు తెలంగాణలో టెట్ హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. జూన్ 12న టీఎస్ టెట్ 2022 పరీక్ష జరుగనుంది. 4. అమ్నీషియా పబ్ అత్యాచారం కేసులో…