Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tirumala

Tirumala News

    • తెలుగు వారి కోసం పార్లమెంట్‌లో మద్దుతు ఇస్తా : ఎంపి నవనీత్ కౌర్
      #ఆంధ్రప్రదేశ్

      తెలుగు వారి కోసం పార్లమెంట్‌లో మద్దుతు ఇస్తా : ఎంపి నవనీత్ కౌర్

      తిరుమల : ఎన్నికలు అయిన రెండు సంవత్సరాలు తరువాత తనపై కోర్టులో కేసు వేసారని… ఎంపి నవనీత్ కౌర్ ఫైర్‌ అయ్యారు. తన పై కేసు వేసింది… తనపై ఓడిపోయిన శివసేనా అభ్యర్దేనని ఆమె పేర్కొన్నారు. ఐదు సార్లు ఎంపిగా ఎన్నికై… కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి నా పై రాజకీయ కుట్రలు చేస్తూన్నారని ఆమె మండిపడ్డారు. నేను ప్రజలకు సేవ చెయ్యడానికే రాజకీయాలోకి వచ్చానని… హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించానని ఆమె తెలిపారు.…
    • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
      #అంతర్జాతీయం

      తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

      దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాలు ఆన్ లాక్ ప్రకియను మొదలు పెట్టాయి. దీంతో అన్ని రంగాలతో పాటుగా ఆలయాలు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకుంటున్నాయి. కాగా ఏపీలోని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరుమలలో గత నాలుగు రోజులుగా భక్తుల సందడి కనిపిస్తోంది. సోమవారం 15,973 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కోటి 41 లక్షల రూపాయలు వచ్చినట్టు…
    • టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు.. గ్రీన్ జోన్‌గా తిరుమ‌ల‌
      #ఆంధ్రప్రదేశ్

      టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు.. గ్రీన్ జోన్‌గా తిరుమ‌ల‌

      టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.. పాల‌మండ‌లిలో చ‌ర్చించిన అంశాలు.. తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆ త‌ర్వాత వివ‌రించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి క‌మిటీ ఏర్పాటు చేశామ‌న్న ఆయ‌న‌.. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొల‌గించ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది టీటీడీ.. ఏపీలో…
    • నేడు ప్రత్యేక దర్శనం టిక్కేట్లును విడుదల చెయ్యనున్న టీటీడీ…
      #ఆంధ్రప్రదేశ్

      నేడు ప్రత్యేక దర్శనం టిక్కేట్లును విడుదల చెయ్యనున్న టీటీడీ…

      నిన్న తిరుమల శ్రీవారిని 13358 మంది భక్తులు దర్శించుకోగా 5390 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక హుండి ఆదాయం 1.08 కోట్లు గా ఉంది. అయితే ఈ నెల 19వ తేదిన టీటీడీ పాలకమండలి సమావేశం కానుండగా ఈ నెల 20వ తేదిన భోగశ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్రకళషాభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 21వ తేదికి పాలకమండలి గడువు ముగియనుండగా ఈ 22 నుంచి 24వ తేది వరకు శ్రీవారి ఆలయంలో జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి.…
    • ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి :  ఎన్‌వీ రమణకు 21 పేజీల లేఖ!
      #ఆంధ్రప్రదేశ్

      ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి : ఎన్‌వీ రమణకు 21 పేజీల లేఖ!

      తిరుమల పర్యటనలో బిజీగా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణకు 21 పేజిల విజ్ఞప్తి లేఖను టిటిడి బోర్డు సభ్యుడు శివకుమార్ అందజేశారు. సుప్రింకోర్టు సుమోటోగా తీసుకోని…. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని లేఖలో శివకుమార్ విజ్ఞప్తి చేశారు. గతంలోనే టిటిడి పాలకమండలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన అంశాన్ని కూడా బోర్డు సభ్యుడు శివకుమార్ ప్రస్తావించారు. తెలుగు వ్యక్తిగా తమ డిమాండ్ ను నెరవేర్చాలని కూడా లేఖలో పేర్కొన్నారు.…
    • శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ.. రేపు హైదరాబాద్‌కు..
      #ఆంధ్రప్రదేశ్

      శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ.. రేపు హైదరాబాద్‌కు..

      తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు.. స్వామివారి ఏకాంతసేవలో పాల్గొన్నారు సీజేఐ దంపతులు.. జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులకు ఘనస్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.. అంతకుముందు తిరుమల చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి స్వాగతం పలికారు. రేపు మళ్లీ ఎన్వీ రమణ దంపతులు శ్రీవారి సేవలో పొల్గొననున్నారు. ఇక, తిరుమల నుంచి రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌కు రానున్నారు సీజేఐ… ఎన్వీ…
    • తిరుమలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ..
      #ఆంధ్రప్రదేశ్

      తిరుమలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ..

      తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ… భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తిరుమలకు రావడం ఇదే తొలిసారి.. ఆయన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 10వ తేదీన తిరుమలకు రానున్నారు.. రాత్రికే అక్కడే బసచేసి.. 11వ తేదీన శ్రీవారిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు ఎన్వీ రమణ.. కాగా, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులైన తర్వాత కూడా తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వరుని…
    • 13న జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమి పూజ‌..
      #ఆంధ్రప్రదేశ్

      13న జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమి పూజ‌..

      ఈ నెల 13వ తేదీన జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమిపూజ నిర్వ‌హించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి… జ‌మ్మూలోని మజీన్ గ్రామం వద్ద ఆలయ నిర్మాణం జ‌ర‌గ‌నుంది… రెండో ద‌శ‌లో ఆల‌య నిర్మాణాన్ని పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తోంది టీటీడీ.. ఆలయంతో పాటు వేదపాఠశాల, యాత్రికులకు వసతి సముదాయం నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు.. ఆలయ ప్రాంగణంలో కట్టడాలని రాతిని వినియోగిస్తామ‌ని తెలిపారు. కాగా, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఇప్ప‌టికే టీటీడీకి 62 ఎకరాల స్థలాన్ని కేటాయించింది…
    • తిరుమ‌ల‌లో హ‌నుమ‌త్ జ‌యంతి వేడుక‌ల‌పై గోవిందానంద స‌రస్వ‌తి కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      తిరుమ‌ల‌లో హ‌నుమ‌త్ జ‌యంతి వేడుక‌ల‌పై గోవిందానంద స‌రస్వ‌తి కీల‌క వ్యాఖ్య‌లు…

      తిరుమ‌ల‌లో హ‌నుమ‌త్ జ‌యంతి వేడుక‌ల‌ను ఐదు రోజుల‌పాటు టీటీడి నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.  టీటీడీ నిర్వ‌హిస్తున్న ఈ వేడుక‌ల‌పై హ‌నుమ‌త్ జ‌న్మ‌తీర్థ ట్ర‌స్ట్ వ్వ‌వ‌స్థాప‌కులు గోవిందానంద స‌ర‌స్వ‌తి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.  తిరుమ‌ల‌లో టీటీడీ హ‌నుమ‌త్ జ‌యంతి వేడుక‌లు చేయ‌డం అసంబ‌ద్దం అని అన్నారు.  జన్మ‌తిథి తెలియ‌ద‌ని చెప్పిన టీటీడీ ప్రచార‌పుస్తకంలో మూడు జ‌న్మ‌తిథులను ఎలా ప్ర‌చురించింద‌ని అన్నారు.  జ‌న్మ‌తిథిని త‌ప్పుగా ప్ర‌చురించార‌ని, మొద‌ట్లో హ‌నుమంతుడు జ‌పాలీ తీర్థంలో జ‌న్మించార‌ని చెప్పిన టీటీడీ ఇప్పుడు ఆకాశ‌గంగ‌లో పుట్టార‌ని…
    • శ్రీవారి హుండి ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్…
      #Top Story

      శ్రీవారి హుండి ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్…

      క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలోని అనేక దేవాల‌యాల‌ను మూసివేసిన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా కార‌ణంగా తిరుమ‌ల ఆల‌యానికి భ‌క్తుల ర‌ద్ధీ త‌గ్గిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. శ్రీవారీ ద‌ర్శ‌నాలు, ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట ప‌డింది.  మే నెల‌లో భ‌క్తున సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది.  మే నెల‌లో మొత్తం 2,13,749 మంది భ‌క్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.11.95 కోట్ల రూపాయ‌ల ఆదాయం ల‌భించింది.  మే నెల‌లో 91,869 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.  క‌రోనా ప్ర‌భావం,…
    ←1…79808182→

తాజావార్తలు

  • IPL 2026: ఐపీఎల్ 2026లో భారీ మార్పు.. మారిన జీటీ, సీఎస్కే మ్యాచ్‌ల షెడ్యూల్..

  • SRH vs RR: రెండు భారీ మార్పులతో ఇరు జట్లు బరిలోకి.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.?

  • Oppo Pad Mini: ఒప్పో ప్యాడ్ మినీ టాబ్లెట్ ఏప్రిల్ 21న విడుదల.. 8000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌

  • IPL 2026: హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్‌ లపై కన్నెర్ర.. భారీ జరిమానాతో పాటు..?

  • Inspiration :HEC వైపు అడుగులు.. స్టేట్ ర్యాంకులతో గిరిజన బిడ్డ హర్ష సంచలనం!

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions