Home
Telugu News
Telugu News News
-
Amravathi: జగన్ ఆవిష్కరించిన స్తూపం ధ్వంసం చేసిన దుండగులు..
అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకు సెంటు స్థలాలను కేటాయించిన ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణాలకు తెగబడ్డారు. కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేసిన నమూనా, ఇంటితోపాటు స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని అలాగే శిలాఫలకాన్ని జెసిబితో ధ్వంసం చేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన నేపద్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. SBI ATM: ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ.. రూ.18,41,300 నగదు… -
Moda Kondamma Jatara: నేటి నుంచి 3 రోజులపాటు గిరిజనుల కల్పవల్లి మోదకొండమ్మ జాతర..
Moda Kondamma Jatara 2024: మన్యం దేవతైన., గిరిజనుల కల్పవల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం దేవతగా… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంగా.. పాడేరు మోదకొండమ్మ తల్లికి బాగా పేరుంది. ఇక నేటి నుండి అమ్మవారి మూడురోజుల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరగబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ గిరిజన జాతరగా పాడేరు మోదకొండమ్మ జాతరకు బాగా పేరొందింది. రాష్ట్ర విభజన తర్వాత మోదకొండమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి… -
Group-1 Prelims: నేడే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. కేంద్రాల వద్ద 144 సెక్షన్..
Group-1 Prelims: నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. అభ్యర్థులు తమ తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 10:00 గంటలకు ముందే చేరుకోవాలని సూచించారు. -
Thunderstorm : పిడుగుపాటుతో ఇద్దరు వ్యక్తులు మృతి
నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద గ్రామంలో శనివారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. బోరబండ ఆశన్న (58) గ్రామంలోని తన పత్తి పొలాల్లో పని చేస్తుండగా, పెద్ద అంజిలప్ప భార్య బోరబండ కౌసల్య (54) కూడా అదే పొలంలో పనిచేస్తోంది. వర్షం పడటం ప్రారంభించిన వెంటనే, వారు కవర్ చేయడానికి ఒక చెట్టు దగ్గరకు వెళ్లారు, కాని పిడుగుపాటు వారిపైకి వచ్చింది మరియు వారిద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనలో పొలంలో పని చేస్తున్న… -
Chandrababu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణస్వీకారం సమయం మార్పు
అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 09:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎంలో ట్వీట్ చేసింది. -
CS Neerabh Kumar Prasad: సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సీఎస్ నీరబ్ సమీక్ష
సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. -
Pithapuram Trend : తెలంగాణ చొప్పదండికి చేరిన పిఠాపురం ట్రెండ్
ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో మొదలైన ట్రెండ్ కరీంనగర్కు చేరినట్లు కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్కల్యాణ్ విజయం సాధించడంతో ఆయన అభిమానులు తమ వాహనాలు, నంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా (పిఠాపురం ఎమ్మెల్యేకు చెందినవారు) అని రాసుకోవడం ప్రారంభించారు. రాతలకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే ట్రెండ్ మొదలైంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం… -
TDP: టీడీపీ రెండు కేంద్ర మంత్రి పదవులు
TDP, Central Minister Posts, Rammohan Naidu, Pemmasani Chandrashekar, Andhra Pradesh, Telugu News -
Viral News : భర్త చనిపోవడంతో అందరికీ పార్టీ ఇచ్చిన భార్య
ఆధునిక యుగంలో భార్యాభర్తల సంబంధాలుకూడా యాంత్రికంగా మారిపోతున్నాయి. ప్రతి చిన్న విషయానికి అపార్థాలు, అలకలు, కోపాలు పెరిగి దాంపత్యంలో ప్రేమభావన, ఆత్మీయత తగ్గపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి సమాజంలో అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తోంది. భార్యాభర్తలు మధ్య సంబంధాలు బలంగా ఉండేందుకు మానసిక శాస్త్రవేత్తలు అనేక మార్గాలు సూచిస్తున్నారు. అయితే.. ఇది ఒక రకమైతే.. భార్యభర్తల బంధానికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరికొందరు. అలాంటి ఘటనే ఇది.. భర్త చనిపోయాక ఓ మహిళ భారీ పార్టీ చేసుకున్న ఘటన అమెరికాలోని అరిజోనాలో… -
Tragedy: గొంతులో బిస్కెట్ అడ్డుపడి బాలుడి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా బొందుగూడలో విషాదం చోటుచేసుకుంది. గొంతులో బిస్కెట్ అడ్డుపడి ఓ బాలుడు మృతి చెందాడు.
తాజావార్తలు
-
US-Iran: మరోసారి ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ చర్చలు.. ఎప్పుడంటే..!
-
Allu Arjun-Atlee: అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. డైరెక్టర్ అట్లీకి డెడ్లైన్?
-
CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులకు శ్రీకారం.. సీఎం కీలక నిర్ణయాలు.!
-
Aditya Dhar: ‘నువ్వు నా నటుడివి కాదు.. నా బ్రదర్వి’: రణ్వీర్ సింగ్పై ‘ధురంధర్’ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!
-
Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!