Home
Telugu News
Telugu News News
-
Talasani Srinivas Yadav : రేపు ఉదయం వరకు గణేషుల నిమజ్జనం కొనసాగుతుంది
ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నిమజ్జన శోభాయాత్రను మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి చేయాలనే లక్ష్యంతో పోలీసు అధికారులు ఉత్సవ్ కమిటీని ఉదయాన్నే శోభాయాత్ర ప్రారంభించాలని ఆదేశించారు. breaking news, latest news, telugu news, ganesh visarjan, talasani srinivas yadava, ganesh nimajjanam -
CM Jagan : ఈ నెల 29న సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
సీఎం వైఎస్ జగన్ ఈ నెల 29న విజయవాడలో పర్యటించనున్నారు. విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్లో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. breaking news, latest news, telugu news, cm jagan, vahana mitra, -
CM Jagan : ముస్లిం సోదర సోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం మానవాళికి విలువైన సందేశాలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి మహ్మద్ ప్రవక్త. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆ అల్లాహ్ దీవెనలు మన రాష్ట్రంపై ఉం breaking news, latest news, telugu news, cm jagan, eid milad un nabi -
CM KCR : ‘గంగా జమున తెహజీబ్’ ను మరోసారి ప్రపంచానికి చాటాలి
breaking news, latest news, telugu news, ganesh visarjan, ganga jamuni tehzeeb -
Great-Grandmother Goes To School: 92 ఏళ్ల వయస్సులో స్కూల్కు వెళ్తున్న బామ్మ!
చదువుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది ఓ బామ్మ. ఇప్పటికే చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా విద్యను అభ్యసించి తమ కలను నెరవేర్చుకున్నారు. అలాంటి జాబితాలోకి చేరింది ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన 92 ఏళ్ల సలీమాఖాన్. -
Top Headlines @ 9PM : టాప్ న్యూస్
Top Headlines @ 9PM, telugu news, pakistan, chandrababu, audimulapu suresh, khalistan -
Korean: కొరియన్ మహిళల అందానికి సీక్రెట్ ఏంటో తెలుసా?
కొరియన్ అమ్మాయిల అందం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ దేశ మహిళలు చాలా అందంగా కనిపించడమే కాకుండా గాజులాంటి మెరుస్తున్న చర్మం అందరినీ వెర్రివాళ్లను చేస్తుంది. కొరియన్ అమ్మాయిల ముఖాలపై ఒక్క మచ్చ కూడా కనిపించదు. దాని రహస్యం ఆమె బ్యూటీ ప్రొడక్ట్స్లో కాదు వారు తాగే టీలో దాగి ఉంది. -
Manipur CM N Biren Singh: మణిపూర్లో ఇద్దరు యువకుల హత్యపై సీబీఐ విచారణ
మణిపూర్లో ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయిన రోజుల తర్వాత వారిని కిడ్నాప్ చేసి చంపిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ డైరెక్టర్ అజయ్ భట్నాగర్ నేతృత్వంలోని సీబీఐ బృందం బుధవారం మధ్యాహ్నం ఇంఫాల్ చేరుకుంది. -
Karnataka: ఒకే వేదికపై కుమారస్వామి, యడియూరప్ప.. సిద్ధరామయ్య సర్కార్పై ఫైర్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) నాయకుడు హెచ్డీ కుమారస్వామి బుధవారం బెంగళూరులో కావేరీ నీటి సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. -
Arvind Kejriwal: కేజ్రీవాల్కు బిగ్ షాక్… ఆ కేసులో సీబీఐ దర్యాప్తుకు హోంశాఖ అనుమతి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సీఎం నివాస పునరుద్ధరణ కేసులో సీబీఐ కేసు నమోదు చేయడమే కారణం. ఢిల్లీ సీఎం నివాసం పునరుద్ధరణలో జరిగిన కుంభకోణంపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..