Jamie Lever to Make Telugu Film Debut with ‘Aa Okatti Adakku’: బాలీవుడ్ స్టార్ కమెడియన్, తెలుగు వాడైన జానీ లీవర్ కుమార్తె జామీ లీవర్ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తన నాన్నమ్మకు హృదయపూర్వక నివాళిగా ఈ సినిమాలో ఆమె నటించడానికి సిద్ధమైంది. జామీ మాతృభాష తెలుగు కావడంతో ఈ సినిమా తనకి స్పెషల్ అని ఆమె అంటోంది. ఈ సినిమా గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ…
టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీతో టాలీవుడ్ సినిమాటిక్ బాండ్ ఒకటి ఏర్పరచుకుంది. ఫిల్మీ ఇండో టర్కిష్ అలయన్స్ వ్యవస్థాపకుడు, తజాముల్ హుస్సేన్ టర్కీ- తెలుగు చలనచిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక, సినిమాటిక్ బంధాన్ని ఏర్పరిచేందుకు చర్యలు తీసుకున్నారు. టర్కిష్ ఫిల్మ్ ఇండస్ట్రీ టైకూన్ గా భావించే తజాముల్ హుస్సేన్ తెలుగు సినిమాతో సంబంధాలను పెంచుకోవడానికి అడుగులు వేస్తున్నారు. అందుకే హుస్సేన్ ఇటీవల తెలుగు చలనచిత్ర ప్రముఖులతో భేటీ అయ్యేందుకు టర్కీ నుండి భారతదేశంలోని తెలంగాణ వచ్చారు. ఈ క్రమంలో…
యువ కథానాయకుడు శర్వానంద్ వివాహ నిశ్చితార్థం ఈ యేడాది జనవరి నెలాఖరులో రక్షితతో జరిగింది. వీరి వివాహం వచ్చే నెల 2, 3 తేదీలలో రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో జరుగబోతోంది.
'అల్లరి' నరేశ్, అక్కినేని నాగచైతన్య లకు మే నెల ఇప్పటి వరకూ బాగా కలిసొచ్చింది. ఇద్దరి ఖాతాల్లోనూ నాలుగేసి విజయాలు ఉన్నాయి. కానీ ఈసారే తేడా కొట్టేసింది. మే సెంటిమెంట్ రివర్స్ అయిపోయింది.
మే మొదటి వారాంతంలో అనువాద చిత్రాలతో కలిపి ఏడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో అందరి దృష్టి గోపీచంద్ 'రామబాణం', నరేశ్ 'ఉగ్రం' సినిమాలపైనే అధికంగా ఉంది.
తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న వల్లభనేని అనీల్ కుమార్ ప్యానల్ విజయం సాధించింది. ఈ విజయం పాతిక వేల మంది సినీ కార్మికులదని అనీల్ తెలిపారు.
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు రాకమానరు. తొలుత అనేక బెంగాలీ నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలలో నటించిన ఏయన్నార్, తరువాత అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలోనూ అదే తీరున సాగారు.
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా 'స్వాతంత్రోద్యమం - తెలుగు సినిమా - ప్రముఖులు' పుస్తకం ఆవిష్కరణ జరిగింది. సంజయ్ కిశోర్ ఈ పుస్తకాన్ని సేకరించి, రచించి, రూపకల్పన చేశారు.
Guna Shekar: భారీ బడ్జెట్ సినిమా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే డైరెక్టర్ గుణశేఖర్. పౌరాణిక సినిమాలు తీయాలంటే ప్రస్తుత దర్శకుల్లో గుణశేఖర్ తర్వాతే రామాయణం, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు.