మిషన్ భగీరథకు అవార్డుతో అయినా కేంద్ర మంత్రులకు కనువిప్పు కలగాలని మంత్రి హరీష్ రావ్ మండిపడ్డారు. రెండు రోజులకు ఒక కేంద్ర మంత్రి వస్తున్నారు తెలంగాణ సర్కార్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దవచేశారు.
* గుజరాత్: నేటి నుంచి జాతీయ క్రీడలు… ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ * నేడు ఢిల్లీకి దిగ్విజయ్ సింగ్.. ఇవాళ సోనియా గాంధీతో అశోక్ గెహ్లాట్ భేటీ.. రేపు నామినేషన్ వేసే అవకాశం, ఇప్పటికే బరిలో శశిథరూర్, పోటీకి సుముఖంగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు * ఐదో రోజు బతుకమ్మ వేడుకలు.. నేడు అట్ల బతుకమ్మ ఉత్సవాలు.. అట్లను గౌరమ్మకు నివేదించనున్న భక్తులు * తిరుమలలో మూడోరోజు ఘనంగా శ్రీవారి…
రెండో రోజు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ముందుకు హాజరయ్యారు. నిన్న మంచిరెడ్డిని 8 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఢించారని ఆరోపణలపై మంచిరెడ్డి విచారిస్తున్న ఈడీ.
* నేటి నుంచి భారత్ – దక్షిణాఫ్రికా టీ20 సిరీస్.. ఇవాళ తొలి టీ-20 మ్యాచ్, రాత్రి 7 గంటలకు తిరువనంతపురంలో మ్యాచ్ * నేడు 21వ రోజు కొనసాగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర * నేడు సీఎం వైఎస్ జగన్ నంద్యాల జిల్లా పర్యటన.. కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రాంకో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించనున్న ఏపీ ముఖ్యమంత్రి * హైదరాబాద్: నేడు మరోసారి ఈడీ ముందుకు మంచిరెడ్డి కిషన్రెడ్డి.. * విశాఖ:…
Fertility Rate: పిల్లలను కనాలని పెళ్లి చేసుకున్న దంపతులు తాపత్రయపడుతుంటారు. అయితే కొందరు కొన్ని సమస్యల కారణంగా పిల్లలను కనడం వాయిదా వేసినా ఎప్పటికైనా పిల్లలను అయితే తప్పకుండా కనాల్సిందే. కానీ ప్రస్తుత జీవన విధానం ఈతరం మహిళల సంతానోత్పత్తి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో సాధారణ సంతానోత్పత్తి రేటు 20 శాతం పడిపోయిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ డేటా 2020 రిపోర్టు వెల్లడించింది. దేశంలోని ప్రతి వెయ్యి మంది మహిళలకు ఒక ఏడాదిలో…
• తిరుమల: నేటి నుంచి 9 రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు • నేడు, రేపు తిరుమలలో సీఎం జగన్ పర్యటన.. రాత్రి 7:45 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్.. నేడు అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్న సీఎం జగన్.. రేపు ఉదయం 6 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్.. స్వామి వారి దర్శనం తర్వాత పరకామణి భవనం ప్రారంభోత్సవం.. ఎంపీ వేమిరెడ్డి నిర్మించిన రెస్ట్ హౌస్ను ప్రారంభించనున్న జగన్ •…
Agitation of Farmers Unions- Demand for implementation of Telangana schemes: తెలంగాణలో అమలు అవుతున్న రైతు సంక్షేమ పథకాలు మాకు కావాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రైతులు ఆందోళలు, నిరసన ర్యాలీలు చేస్తున్నారు. ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం రైతులు భారీ ధర్నా చేశారు. దీంతో కర్ణాటక సర్కార్ జాతీయ రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేసింది. కర్ణాటకలో కూడా తెలంగాణ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని…
• తిరుమల: నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఊరేగనున్న సేనాధిపతి విశ్వక్సేనుడు.. రేపు శ్రీవారి ఆలయంలో గరుడ పఠం ప్రతిష్ట.. కంకణధారణ కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవ కంకణధారణ చేయనున్న ఈవో ధర్మారెడ్డి, అర్చకులు • విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘనంగా దేవీ నవరాత్రులు.. 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనం.. నేడు స్వర్ణ కవచాలంకృత శ్రీకనకదుర్గ దేవిగా అమ్మవారి దర్శనం • శ్రీశైలంలో నేటి నుంచి…