Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • పింఛన్ దారులకు సిఎం కెసిఆర్ శుభవార్త
      #తెలంగాణ

      పింఛన్ దారులకు సిఎం కెసిఆర్ శుభవార్త

      వృద్ద కళాకారులకు కెసిఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వృద్ధ కళాకారుల నెలవారీ పింఛన్‌ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నెల వారీ పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచుతూ జీవో జారీ చేసింది. జూన్‌- 2021 నుంచి దీన్ని వర్తింపజేయనుంది ప్రభుత్వం. వృద్ధ కళాకారులకు పింఛన్‌ పెంపును అమలు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో…
    • సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం లాక్‌డౌన్‌పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌…
      #Top Story

      సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం లాక్‌డౌన్‌పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌…

      మే 12 వ తేదీ నుంచి తెలంగాణ‌లో లాక్ డౌన్ అమ‌లులో ఉన్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు.  ఈ లాక్‌డౌన్ మే 30 వ తేదీతో ముగియ‌నున్న‌ది.  అయితే, లాక్ డౌన్ కొనసాగింపు విష‌యంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  రాష్ట్రంలోని ప్ర‌జ‌ల అభిప్రాయం తీసుకోవాల‌ని, ప్ర‌జ‌ల అభిప్రాయం మేర‌కు లాక్‌డౌన్ కొన‌సాగింపు లేదా స‌డ‌లింపు స‌మ‌యం పెంపు త‌దిత‌ర అంశాల‌పై నిర్ణ‌యం తీసుకోబోతున్నారు.  ఈనెల 30…
    • ఈటలకు లైన్ క్లియర్ : జూన్ 6న బీజేపీ లోకి !
      #Top Story

      ఈటలకు లైన్ క్లియర్ : జూన్ 6న బీజేపీ లోకి !

      తెలంగాణ రాజకీయాలు వేడివాడిగా సాగుతున్నాయి. ఈటల నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తారని సమస్త తెలంగాణ ప్రజల్లో ఓ ప్రశ్న మెదులుతోంది. మొన్నటి వరకు సొంత పార్టీకే ఓటు వేసిన.. ఈటల రాజేందర్ BJPలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు గాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రధాని మోడీ,అమిత్ షా,నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఈటెలతో పాటు మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ,…
    • లాఠీ గ్యాంగ్ లో నలుగురు అరెస్ట్
      #తెలంగాణ

      లాఠీ గ్యాంగ్ లో నలుగురు అరెస్ట్

      కనిపించిన వాళ్లని కనిపించినట్టు లాఠీలతో ఇరగ్గొడుతోన్న లాఠీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. గ్యాంగ్ లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కొంతకాలంగా బాలాపూర్ షాహీన్‌నగర్ లో అర్ధరాత్రి లాఠీలతో విరుచుకుపడుతోంది ఒక గ్యాంగ్. అర్ధరాత్రి వేళ రోడ్ల మీద కనిపించిన వారిని కనిపించినట్టు లాఠీలతో బాదుతోందీ ముఠా. ఇటీవల ముఠా ఆగడాలు మరీ పెచ్చుమీరిపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా నలుగురు బాలాపూర్ బిస్మిల్లా కాలనీ వాసులను పోలీసులు…
    • ఆరు రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి!
      #తెలంగాణ

      ఆరు రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి!

      తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సెక్రటేరియట్ నుండి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సమీక్షించారు. వరి సేకరణ, సూపర్ స్ప్రెడర్ వర్గాలకు టీకాలు వేయడం, విత్తనాలు, ఎరువుల సరఫరా మరియు లభ్యత ఏర్పాట్లపై ఈ సమీక్ష నిర్వహించారు. త్వరలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించనున్నందున రాబోయే 6 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా…
    • ఫలించిన లాక్ డౌన్.. మెరుగైన ఫలితాలు!
      #తెలంగాణ

      ఫలించిన లాక్ డౌన్.. మెరుగైన ఫలితాలు!

      తెలంగాణలో అమలు చేస్తున్న కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సుమారు నెల రోజుల తర్వాత తెలంగాణలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఆసుపత్రిలో అరగంటకే బెడ్లు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు కోవిడ్ కు వచ్చే కాల్స్ కూడా పూర్తి మొత్తంలో తగ్గాయి. రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రోడ్లపై రాకపోకలతో…
    • జమున హ్యాచరీస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌..
      #తెలంగాణ

      జమున హ్యాచరీస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ‌..

      జమున హ్యాచరీస్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది.. హ్యాచ‌రీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాక‌రించింది.. మాసాయిపేట భూములపై హైకోర్టును ఆశ్ర‌యించిన ఈటల రాజేందర్ భార్య జామున.. సర్వే నోటీస్ ఇవ్వడానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారామె.. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం.. జ‌మున హ్యాచ‌రీస్ భూముల్లో సర్వే నిలిపివేతకు హైకోర్టు నిరాక‌రించింది.. ఇక‌, విచార‌ణ సంద‌ర్భంగా.. కరోనా స‌మ‌యంలో సర్వేను కొన్ని రోజులు వాయిదా వేసేందుకు సిద్ధమన్న…
    • ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై ఫిర్యాదులు.. 88 ఆస్ప‌త్రుల‌కు షోకాజ్ నోటీసులు..
      #తెలంగాణ

      ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై ఫిర్యాదులు.. 88 ఆస్ప‌త్రుల‌కు షోకాజ్ నోటీసులు..

      క‌రోనా మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతోన్న స‌మ‌యంలో.. ఎవ్వ‌రైనా స‌రే త‌మ‌కు ఏంటి? అన్న‌ట్టుగా.. కొన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల నుంచి అందిన‌కాడికి దండుకుంటున్నాయి.. కొంద‌రు ల‌క్ష‌లు చ‌దివించినా.. త‌మవారి ప్రాణాలు ద‌క్క‌లేద‌ని వాపోతున్నారు.. క‌నీసం బిల్లులు కూడా వేయ‌కుండా.. వైట్ పేప‌ర్ల‌పై రాసిచ్చి డ‌బ్బులు గుంజేవారు కూడా లేక‌పోలేదు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు అందాయి.. దీంతో.. ఆ 88 ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామ‌ని.. 24 నుంచి 48 గంటల్లో స‌మాధానం…
    • తెలంగాణ‌లో త‌గ్గిన క‌రోనా కేసులు.. 93 శాతానికి రిక‌వ‌రీ రేటు
      #తెలంగాణ

      తెలంగాణ‌లో త‌గ్గిన క‌రోనా కేసులు.. 93 శాతానికి రిక‌వ‌రీ రేటు

      లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌డంతో.. క్ర‌మంగా తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 93 శాతంగా ఉంద‌ని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు తెలిపారు.. రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,614 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 18 మంది క‌రోనాతో మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 3,961 మంది క‌రోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు.. లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌రోనా పాజిటివిటీ రేటు చాలా త‌గ్గింద‌న్న…
    • సిఎం కేసీఆర్ అణువణువునా అహంకారమే : విజయశాంతి
      #తెలంగాణ

      సిఎం కేసీఆర్ అణువణువునా అహంకారమే : విజయశాంతి

      సీఎం కేసీఆర్ పై బిజేపి నేత విజయశాంతి మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ లో అణువణువునా అహంకారం ఉందని మండిపడ్డారు. “తెలంగాణ సీఎం కేసీఆర్ గారిలో అణువణువునా నిండిన అహంకారం ఫలితం ఏమిటో నేటి మీడియా కథనం చూస్తే అర్థమవుతుంది. విపక్షాలు ఎంతగా చెప్పినా… ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా వినకుండా పట్టుదలకు పోయి ఈ సర్కారు నిర్వహించిన పలు ఎన్నికల వల్ల పలువురు ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది కరోనా బారిన పడి…
    ←1…1,4761,4771,4781,4791,480…1,503→

తాజావార్తలు

  • Vivo X300 FE: 6,500mAh బ్యాటరీ, జైస్-ట్యూన్డ్ కెమెరాతో.. వివో X300 FE భారత్ లో విడుదల

  • Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.

  • MK Stalin: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని స్పష్టం చేసిన స్టాలిన్.. కీలక ప్రకటన

  • NANI : నాని ఫ్యాన్స్‌కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions