Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • లాక్‌డౌన్ కేసీఆర్‌కు వరంలా మారింది.. అందుకే ఆస్పత్రుల పర్యటనలు !
      #ట్రెండింగ్ న్యూస్

      లాక్‌డౌన్ కేసీఆర్‌కు వరంలా మారింది.. అందుకే ఆస్పత్రుల పర్యటనలు !

      సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనపై నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సమయం చూసుకొని.. సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం గారు వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని…
    • ఆ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు.. కఠిన చర్యలు తప్పవు
      #తెలంగాణ

      ఆ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు.. కఠిన చర్యలు తప్పవు

      ఈరోజు నుండి లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సడలింపు సమయంలోనే ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు. అలా చేసే వారి పై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఉంది. అనవసరంగా బయటికి వస్తే వాహనాలను సీజ్ చేసి లాక్ డౌన్ తర్వాత కోర్టు…
    • తెలంగాణ‌లో లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినం.. స‌రిహ‌ద్దులు మూసివేత‌..!
      #తెలంగాణ

      తెలంగాణ‌లో లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినం.. స‌రిహ‌ద్దులు మూసివేత‌..!

      తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయ‌బోతున్నారు.. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌ను పూర్తిగా మూసివేయ‌బోతున్నారు.. స‌రిహ‌ద్దు దాటి ఒక్క‌రు కూడా రాష్ట్రంలోకి రాకుండా.. బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఆంక్ష‌లు విధించ‌నున్న‌ట్టు తెలిపారు తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి.. రాష్ట్రంలో రాత్రి 8 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కే గూడ్స్ వాహ‌నాల‌కు అనుమ‌తి ఇస్తారు. అయితే, పోలీసులు సీజ్ చేసిన వాహ‌నాలు లాక్‌డౌన్…
    • లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలి : సిఎం కెసిఆర్ ఆదేశాలు
      #Top Story

      లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలి : సిఎం కెసిఆర్ ఆదేశాలు

      తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో.. ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం…
    • తెలంగాణ క‌రోనా అప్‌డేట్.. మ‌రిన్ని త‌క్కువ కేసులు..
      #తెలంగాణ

      తెలంగాణ క‌రోనా అప్‌డేట్.. మ‌రిన్ని త‌క్కువ కేసులు..

      తెలంగాణ‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 65,997 కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 3,464 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 25 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. ఇదే స‌మ‌యంలో 4.801 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,727కు చేర‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు 5,00,247కు మంది కోవిడ్ సోకి కోలుకున్నారు..…
    • పాత‌బ‌స్తీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ‌హ‌త్య‌
      #తెలంగాణ

      పాత‌బ‌స్తీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ‌హ‌త్య‌

      హైద‌రాబాద్ పాతబస్తీలో దారుణ‌మైన ఘ‌ట‌న వెలుగుచూసింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.. హుస్సేని ఆలం పోలీస్ స్టేష‌న్ పరిధిలోని పిట్టలోళ్ళ బస్తీ పక్కనున్న చంద్రకాపురంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్య‌క్తులు ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు.. వీరి ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఆర్థిక ఇబ్బందులే కార‌ణంగా అనుమానిస్తున్నారు.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క‌రోనా…
    • మానవత్వం చాటుకున్న కేంద్రమంత్రి
      #తెలంగాణ

      మానవత్వం చాటుకున్న కేంద్రమంత్రి

      క‌రోనా స‌మ‌యంలో కొంత‌మంది అయిన‌వారు కూడా మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.. ఆదుకోవ‌డానికి ముందుకు రావ‌డం త‌ర్వాత సంగ‌తి.. క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా వెనుక‌డుగే వేస్తున్నారు.. అయితే, ఈ స‌మ‌యంలో మానవత్వం చాటుకున్నారు కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి.. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు నేరుగా ఫోన్ చేసి మేం ఉన్నామంటూ భరోసా క‌ల్పించారు.. హైద‌రాబాద్‌లోని సైదాబాద్ ఎబ్బీఐ కాల‌నీకి చెందిన దంప‌తులు క‌రోనాత మృతిచెందారు.. ఈ నెల 13వ తేదీన భ‌ర్త జ‌గ‌దీష్ క‌న్నుమూస్తే.. 18వ తేదీన భార్య గీత ప్రాణాలు వ‌దిలారు..…
    • జిల్లాల్లో క‌రోనా ప‌రిస్థితుల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌
      #తెలంగాణ

      జిల్లాల్లో క‌రోనా ప‌రిస్థితుల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

      రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు తెలంగాణ సీఎం కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు.. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌.. వ‌రంగ‌ల్ అర్బ‌న్ క‌లెక్ట‌రేట్ నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు, డీఐజీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్నారు.. ఆయా జిల్లాల్లో ప‌రిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీశారు.. ఇక‌, త‌న ప‌ర్య‌ట‌న‌లో ఎంజీఎం ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన సీఎం.. కోవిడ్ రోగుల‌తో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్స‌ల గురించి అడిగి తెలుసుకున్నారు.. వారిలో భ‌రోసా నింపుతూ ధైర్యాన్ని చెప్పారు..…
    • తెలంగాణకు 3 రోజులు వర్షాలు
      #తెలంగాణ

      తెలంగాణకు 3 రోజులు వర్షాలు

      తెలంగాణకు మరో 3 రోజులపాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి దిశ నుండి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, దక్షిణ బంగళాఖాతంలో కొంత భాగం, నికోబార్ ద్వీపం, దక్షిణ అండమాన్ సముద్రము మొత్తం, ఉత్తర అండమాన్ సముద్రంలో కొంత భాగాములోకి నైరుతి రుతపవనాలు ఈరోజు ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో సుమారుగా 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.…
    • రెండు లక్షలకు పైగా విద్యార్థులకు 10/10…
      #తెలంగాణ

      రెండు లక్షలకు పైగా విద్యార్థులకు 10/10…

      పదవ తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకొన్న 5,21,073  మంది విద్యార్థులు పాస్ అయ్యారు అని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వీరిలో 5,16,578 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 4,495 మంది గతంలో ఫెయిలై ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లించినవారు ఉన్నట్లు పేర్కొంది. రెగ్యులర్ గా హాజరై ఉత్తీర్ణత సాధించిన వారిలో 2,62,917 మంది విద్యార్థులు బాలురు కాగా, 2,53,661 మంది విద్యార్థులు బాలికలు ఉన్నారు. విద్యార్థులలో మొత్తం 2,10,647 మంది విద్యార్థులు 10/10 జి.పి.ఎ.…
    ←1…1,4761,4771,4781,4791,480…1,496→

తాజావార్తలు

  • India Receives Good News Amid Conflict: యుద్ధం మధ్యలో భారత్‌కు శుభవార్త..

  • Iran vs Israel War: యుద్ధానికి నెల రోజులు.. ట్రంప్, నెతన్యాహు అంచనాలు రివర్స్.. ప్రపంచాన్ని వణికిస్తున్న ‘హోర్ముజ్’ సెగ!

  • Indigo Emergency: జస్ట్ మిస్.. ఢిల్లీ విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

  • Online Betting Be Aware: బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు! వీసీ సజ్జనార్‌ స్ట్రాంగ్ వార్నింగ్..

  • Nara Lokesh: ఇది రాజధాని రైతులకే కాదు.. రాష్ట్ర ప్రజలందరికీ గుడ్‌న్యూస్‌..

ట్రెండింగ్‌

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions