Minister ktr: తెలంగాణ సాధన దేశం అనుసరించే స్థాయికి చేరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణలోని జగిత్యాలలో దారుణం జరిగింది.. కన్న కొడుకునే కన్నా తండ్రిని అతి కిరాతకంగా కొట్టి చంపాడు.. వేరే వ్యక్తితో తన తల్లికి అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో నిత్యం వేధించేవాడు.. తల్లికి బాధను చూడలేకపోయినా కొడుకు తన స్నేహితులతో కలిసి కన్న తండ్రిని కడతేర్చాడు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెంలో దారుణం చోటు చేసుకుంది.. చిన్న మల్లయ్య అనే వ్యక్తి కుటుంబ పోషణ కోసం దుబాయ్ వెళ్ళాడు.. అక్కడ పని చేసుకుంటూ ఇంటికి డబ్బులు…
Kishan Reddy: తెలంగాణలో ఉన్న మత పరమైన రిజర్వేషన్లు తీసేయాలని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే గిరిజనులకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు అందుతాయని అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రేపటి (జూన్ 2న) నుంచి ఈ నెల 22 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ టెంపుల్ తో తెలంగాణ మరో అరుదైన ఘనతను సాధించనుంది. హైదరాబాద్ కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రాటెక్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో ఈ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నారు.
పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..రాజీవ్ హైవే పై వేగంగా వెళుతున్న బైక్ ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వున్న ఇద్దరు రోడ్డుపై పడిపోగా వెనకనుండి వచ్చిన లారీ ఒకరిపైనుండి దూసుకెళ్లింది.. దీంతో ఆ వ్యక్తి తల లారీ కిందపడి నుజ్జు నుజ్జు అయ్యింది.. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.. వివరాల్లోకి వెళితే..పాలకుర్తి మండలం కొత్తపల్లికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ రామస్వామి మరోవ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు.…