Jishnu Dev Varma has taking charge as a Governor of Telangana: ఇదివరకే తెలంగాణ గర్నవర్ గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ నేడు బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్ భవన్లో నేటి సాయంత్రం 5.03 గంటల సమయంలో ఆయన గవర్నర్ గా పదవీ బాధ్యతలు చెపట్టబోతున్నట్లు రాజ్భవన్ పేర్కొంది. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం మనకు తెలిసిందే. ఈ లిస్ట్ లో…
Jangaon Girl Missed in Ayodhya’s Saryu River: ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో ఘోరం జరిగింది. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన ఓ యువతి సరయూ నదిలో గల్లంతైంది. సోమవారం (జులై 19) నదిలో స్నానం చేస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది. నిన్నటి నుంచి రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టినా..యువతి ఆచూకీ లభించలేదు. యువతి గల్లంతయ్యి 24 గంటలు కావస్తుండటంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. జనగామ పట్టణానికి చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం…
మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు.. ఏపీకి ప్యాకేజ్ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉందన్న ఆయన.. కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోంది..? అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదు అని విమర్శించారు