Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • కొత్త ఎక్సైజ్ పాలసీ కోసం ఆశవాహుల ఎదురుచూపులు?
      #విశ్లేషణ

      కొత్త ఎక్సైజ్ పాలసీ కోసం ఆశవాహుల ఎదురుచూపులు?

      తెలంగాణలో మద్యం షాపులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతకాదు.. నష్టాల్లేని వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఒక్క మద్యం వ్యాపారమేననే ప్రచారం ఉంది. మద్యం షాపు కోసం ఎంత పెట్టుబడి పెట్టినా అంతకు పదిరెట్లు లాభం వస్తుందనే నమ్మకం వ్యాపారుల్లో ఉంది. దీంతో మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులంతా క్యూ కడుతుంటారు. మద్యం షాపుల టెండర్లలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కసారి మద్యం షాపు దక్కిందా? ఇక తమ దశ తిరిగినట్లేనని భావించే…
    • డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలి – సీఎం కేసీఆర్
      #Top Story

      డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలి – సీఎం కేసీఆర్

      డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలని… గంజాయిపై యుద్ధం ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఇవాళ డ్రగ్స్‌ మరియు గంజాయి అక్రమ రవాణా మరియు వాటి నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ…. గంజాయి అక్రమ సాగు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని…పరిస్థితి తీవ్రం కాకముందే అరికట్టాలని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని… తెలిసీ తెలియక దీని బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వినియోగం…
    • కాళేశ్వరం నిర్వాసితులకు కోదండరాం అభయం
      #కరీంనగర్

      కాళేశ్వరం నిర్వాసితులకు కోదండరాం అభయం

      జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో నిర్మిస్తున్న కాళేశ్వరం లింక్2 పంపు హౌస్ లో భూములు కోల్పోతున్న భూ నిర్వహసితుల అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రొ.కోదండరాం. మనమందరం న్యాయ పరంగా మన భూముల విషయంలో పోరాడాలన్నారు కోదండరాం. భూమికి బదులు భూమి అయిన లేదా మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం అయినా చెల్లించాలని డిమాండ్ చేశారు. మనం భయపడేది లేదని భయపడితే ఆనాడు తెలంగాణ రాకపోయేదని, స్వాతంత్రం కూడా రాకపోయేదన్నారు కోదండరాం. మీరు ధైర్యంగా…
    • యాదాద్రికి విరాళాల వెల్లువ
      #Top Story

      యాదాద్రికి విరాళాల వెల్లువ

      యాదాద్రి ఆల‌యం పునఃప్రారంభం కాబోతున్న త‌రుణంలో ఆల‌యంలోని విమాన గోపురం స్వ‌ర్ణ‌మ‌యం కాబోతున్న‌ది.  ఈ విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం అనేక మంది దాత‌లు ముందుకు వ‌చ్చి విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు.  ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర కుమార్ 2కిలోల బంగారాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు.  సీఎం కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకొని అనేక మంది దాత‌లు బంగారాన్ని విరాళంగా ప్ర‌క‌టిస్తున్నారు.  టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కాసుమ‌న్ కిలో బంగారం, జ‌ల‌విహార్ ఎండీ కిలో బంగారం, హెటిరో గ్రూప్ 5 కిలోల బంగారం,…
    • ఏడేళ్లు రేవంత్ ఎక్క‌డున్నారు…!!
      #Top Story

      ఏడేళ్లు రేవంత్ ఎక్క‌డున్నారు…!!

      వైఎస్ ష‌ర్మిల ఈరోజు నుంచి ప్ర‌జా ప్ర‌స్థానం యాత్ర‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.  చేవెళ్ల నియోజ‌క వ‌ర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం అయింది.  ఈ యాత్ర‌కు ముందు వైఎస్ ష‌ర్మిల ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  రాష్ట్రంలోని ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను ఆమె త‌ప్పుప‌ట్టారు.  అదే విధంగా కాంగ్రెస్ పార్టీపై ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు.  తాము దీక్ష‌లు చేస్తేనే కేసీఆర్‌కు ఉద్యోగ భ‌ర్తీలు గుర్తుకు వ‌స్తాయ‌ని వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు.  కాంగ్రెస్ పార్టీ రేవంత్‌ను అరువుతెచ్చుకొని అధ్య‌క్షుడిని చేసింద‌ని,…
    • కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ ..నిజాయితీ  ఏందో తేల్చుకుందాం !
      #తెలంగాణ

      కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ ..నిజాయితీ  ఏందో తేల్చుకుందాం !

      సీఎం కేసీఆర్‌ కు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ సవాల్‌ విసిరారు. దళిత బంధుపై ఎవరి నిజాయితీ ఏందో యదాద్రిలో తేల్చుకుందాం.. దమ్ముంటే అక్కడికి రావాలని కేసీఆర్‌ కు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. దళిత బంధు ఆపాలని బీజేపీ ఎక్కడా లేఖలు ఇవ్వలేదన్నారు. ఇవాళ హుజురాబాద్‌ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించారు బండి సంజయ్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెరాస ఇచ్చే 20 వేలు తీసుకుని.. ఓటు మాత్రం బీజేపీకి వేయాలని కోరారు.…
    • ప్రజలకు కేసీఆర్‌కు మధ్య బాగుంది.. మన మధ్యే గందరగోళం..!
      #Top Story

      ప్రజలకు కేసీఆర్‌కు మధ్య బాగుంది.. మన మధ్యే గందరగోళం..!

      పార్టీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఇవాళ కూకట్‌పల్లి, మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. పార్టీ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై కీలక సూచనలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలలో టీఆర్ఎస్ బలంగా ఉందని తెలిపారు.. పార్టీ ఉంటేనే పదవులు ఉంటాయి.. ఆ పార్టీ కోసం అంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.. ఇక, రాష్ట్ర ప్రజలకు, పార్టీ అధినేత,…
    • వైఎస్ పాలనే లక్ష్యంగా.. ఇవాళ్టి నుంచి షర్మిల పాదయాత్ర
      #తెలంగాణ

      వైఎస్ పాలనే లక్ష్యంగా.. ఇవాళ్టి నుంచి షర్మిల పాదయాత్ర

      వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయ‌స్ ష‌ర్మిల “ప్రజా ప్రస్థానం” మ‌హా పాద‌యాత్ర ఇవాళ చేవెళ్లలో మొద‌లు కానుంది. ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు చేవెళ్లలో, శంక‌ర్ ప‌ల్లి క్రాస్ రోడ్డు వ‌ద్ద బ‌హిరంగ స‌భ నిర్వహించి, 11.30 గంట‌ల‌కు పాద‌యాత్ర మొద‌లు కానుంది. 2.5 కిలో మీట‌ర్లు న‌డిచి, మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటుంది. అక్కడ వైయ‌స్ఆర్ విగ్రహానికి పూల‌మాల వేసి, నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి ఒక కిలోమీట‌ర్ దూరంలో…
    • కరోనా వ్యాక్సినేషన్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
      #తెలంగాణ

      కరోనా వ్యాక్సినేషన్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

      తెలంగాణ కరోనా పరిస్థితులు మరియు వ్యాక్సినేషన్‌ పై రాష్ట్ర వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణా లో ఒకట్రెండు రోజుల్లో 3 కోట్ల డోసులు వాక్సినేషన్ పూర్తి కానుందని.. 75 శాతం మందికి మొదటి డోస్ అలాగే… 39 శాతం రెండో డోస్ పూర్తయిందని వెల్లడిచింది ఆరోగ్య శాఖ. 50 లక్షల వాక్సిన్ నిల్వ తెలంగాణ లో ఉందని… 0.4 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదైందని పేర్కొంది. ప్రస్తుతం కోవిడ్ అదుపులో ఉందని… వాక్సిన్ వల్ల…
    • దళిత బంధు నిలిపివేత.. సీరియస్‌గా స్పందించిన కేసీఆర్
      #తెలంగాణ

      దళిత బంధు నిలిపివేత.. సీరియస్‌గా స్పందించిన కేసీఆర్

      తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు బ్రేక్ వేశాయి.. ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ముగిసే వరకు నియోజకవర్గ పరిధిలో దళితబంధు పథకం అమలును వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.. ఆ పథకం కింద అన్ని దశలలోని నగదు బదిలీ ప్రక్రియను నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది ఈసీ.. అయితే, ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన ఆయన..…
    ←1…1,2771,2781,2791,2801,281…1,494→

తాజావార్తలు

  • DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన, మెరిసే జుట్టు మీ సొంతం.. సింపుల్‌గా ఇంట్లోనే కెరాటిన్ ట్రీట్మెంట్..

  • Vijay Sethupathi: నేను నిర్మించిన సినిమాలన్నీ నష్టాలే మిగిల్చాయి

  • Rajasekhar: గోటీల ఫ్యాక్టరీపై స్పందించిన హీరో రాజశేఖర్‌

  • Kayadu Lohar: కాయదు కమిటెడా? నమ్మలేని కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ!

  • Pakistan: పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఆఫ్ఘన్ మెరుపు దాడి!

ట్రెండింగ్‌

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions