రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా, జ్వర సర్వే, వాక్సినేషన్ అంశాలపై సోమవారం వైద్యారోగ్య అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా కట్టడి కోసం మొదలు పెట్టిన ఫీవర్ సర్వే రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతుందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఒకవైపు కొత్త ఆసుపత్రులు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో పాటు,…
తెలంగాణ రాష్ట్రంలో లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చుకున్నామని… త్వరలో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మహిళ సంఘాలకు రెండు కోట్ల 13లక్షల 48వేల వడ్డి లేని రుణాలు ఇవ్వడం సంతోషంగా ఉందని.. బతుకమ్మ…
కరీంనగర్ జిల్లా.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి హిందు శ్రీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీలో పలువురి చేరికలు. కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నికాసైన బిసి బిడ్డా గెల్లు శ్రీనివాస్. బిసిలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. బిసిల కోసం టీఆరెఎస్ ప్రభుత్వం మూడు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించింది. బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసినం.బిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే…
సిద్దిపేట : 70 ఏళ్ళలో చేయని పనిని 7 ఏళ్ళలో పూర్తి చేశామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ గజ్వేల్ లో రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… అంతిమంగా గెలిచేది పనితీరే, మంచి తనమేనని… ఓట్ల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే పని చేశామని తెలిపారు. తెలంగాణలో కొత్తగా 3 లక్షల 9 వేల 83 మందికి రేషన్…
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని హరీశ్ రావు తెలిపారు. కరోనాతో ఖర్చు పెరిగింది. ఆదాయం తగ్గింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో ఈ యాసంగిలో భూమికి బరువు పెరిగేంత వడ్ల…