పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు టెల్ అవీవ్కు వెళ్లే అన్ని విమాన సర్వీస్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.
Operation Ajay: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసింది.. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికి హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆకస్మికంగా యుద్ధం సంభవించింది. ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్న ఇజ్రాయిల్ లో భారతీయులు చిక్కుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ లో చిక్కుకుని ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ ను నిర్వహిస్తుంది. ఆపరేషన్ అజయ్లో భాగంగా కేంద్రం…
Israel Hamas War: హమాస్తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది.
Israel: మధ్యప్రాచ్చంలో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బుధవారం రోజు జెరూసలెంలోని ప్రఖ్యాత అల్-అక్సా మసీదులో ఘర్షణ తర్వాత ఇజ్రాయిల్ వరసగా దాడులను ఎదుర్కొంటోంది. అల్-అక్సా ఘటన తర్వాత పాలస్తీనా గాజా నుంచి, లెబనాన్ నుంచి రాకెట్ దాడులను ఎదర్కొంది ఇజ్రాయిల్. దీనికి ప్రతీగా ఇజ్రాయిల్ పాలస్తీనా, లెబనాన్ పై వైమానిక దాడులు చేస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఇప్పటి వరకు ప్యారిస్, సింగపూర్, జ్యూరిచ్, హాంకాంగ్, న్యూయార్క్, జెనీవా ఇలా టాప్ టెన్ నగరాల జాబితాలో ఉండేవి. అయితే, ఈసారి వీటన్నింటిని వెనక్కి నెట్టింది టెల్ అవీవ్ నగరం. కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం, ద్రవ్యోల్భణం పెరిగిపోవడం, ఆదాయ మార్గాలు అడుగంటి పోవడం, ధరలు పెరిగిపోవడం, డాలర్తో అక్కడి కరెన్సీ మారక విలువ పెరగడం, డిమాండ్ కు తగినట్టుగా సప్లై లేకపోవడంతో వస్తువుల ధరలు పెరగడంతో సాధారణ…