ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, చైనా మధ్య తీవ్రతరమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్ కు తరలించాలని యోచిస్తోంది.భారత్లో ఐఫోన్ల తయారీ కేంద్రంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా మార్కెట్ కోసం అవసరమయ్యే ఐఫోన్లను భారత్లో తయారు చేయాలని ప్రణాళికలు సిద్ధ చేస్తోంది. తాజాగా ఈ అంశాలపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పందించారు.
2024లో టాబ్లెట్లు తిరిగి ట్రెండ్లోకి వచ్చాయి. 2020 తర్వాత టాబ్లెట్ల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. కెనాలిస్ తాజా నివేదిక ప్రకారం.. 2024లో ప్రపంచవ్యాప్తంగా 147.6 మిలియన్ (14.7 కోట్ల) టాబ్లెట్లు అమ్ముడయ్యాయని అంచనా.
భారతదేశంలోని వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ను ప్రారంభించనున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ ద్వారా నేరుగా అన్ని రకాల బిల్లులను చెల్లించుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, ఎల్పిజి గ్యాస్ చెల్లింపు, నీటి బిల్లు, ల్యాండ్లైన్ పోస్ట్పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపులు కూడా చెల్లించుకోవచ్చు.
Meta Edits App: ప్రస్తుతం షార్ట్ వీడియోల ట్రెండ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నదనడంలో యువతి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లలో ఈ వీడియోలు ఎక్కువగా చూసే హవా పెరుగుతోంది. ఇన్స్టాగ్రామ్ వంటి ఫ్లాట్ఫామ్స్లో రీల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ పాపులారిటీని మెటా ఈ రంగంలో మరింత ప్రభావాన్ని చూపేందుకు ముందుకు వచ్చింది. ‘ఎడిట్స్’ అనే కొత్త వీడియో ఎడిటింగ్ యాప్ను పరిచయం చేసి, బైట్డాన్స్ కంపెనీకి చెందిన క్యాప్ కట్కు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ…
Oneplus Tablet: వన్ప్లస్ త్వరలో కొత్త టాబ్లెట్ను లాంచ్ చేయబోతోంది. డిస్ప్లే, చిప్సెట్, కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలను కలిగి ఉన్న రాబోయే టాబ్లెట్ సంబంధిత కొన్ని విశేషాలను టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weibo పోస్ట్లో తెలిపారు. ఈ వన్ప్లస్ ప్యాడ్ ఒప్పో రెనో 13 సిరీస్తో పాటు నవంబర్లో చైనాలో ప్రారంభించబడిన ఒప్పో పాడ్ 3 రీబ్రాండెడ్ వెర్షన్ గా రానుంది. వన్ప్లస్ తన కొత్త ట్యాబ్ను 13 అంగుళాల “హుయాక్సింగ్” LCD స్క్రీన్తో…
LAVA Yuva 4: భారతదేశ స్వదేశీ స్మార్ట్ఫోన్ కంపెనీ లావా తన కొత్త స్మార్ట్ఫోన్ లావా యువ 4ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. Unisoc T606 ప్రాసెసర్తో ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ సంబంధిత విశేషాలను చూస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఇక ఈ కొత్త ఫోన్ రెండు…
HMD Fusion: హెచ్ఎండీ గ్లోబల్ తన సరికొత్త స్మార్ట్ఫోన్ హెచ్ఎండీ ఫ్యూజన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే.. డిటాచబుల్ యాక్సెసరీలు ఫోన్ రూపురేఖలను మార్చడమే కాకుండా పనితీరును మెరుగుపరుస్తాయి. ఇక ఈ HMD ఫ్యూజన్ మొబైల్ స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్తో వస్తోంది. ఇది 8 GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని కారణంగా మృదువైన మల్టీ టాస్కింగ్, బలమైన పనితీరు అందించబడుతుంది. ఇది…
Vivo Y300 5G: స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో ఈ రోజు (గురువారం) తన కోత 5G స్మార్ట్ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. నేడు Vivo Y300 5G ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. కొంతమంది వివో ప్రియులు ఈ ఫోన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కంపెనీ దీన్ని అధికారికంగా భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్లో కంపెనీ AMOLED డిస్ప్లేతో పాటు అనేక గొప్ప ఫీచర్లను అందించింది. కంపెనీ ఈ ఫోన్లో 50…
WhatsApp Tag: మెటా సంస్థ తన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే అనేక కొత్త ఫీచర్లను ఈ మధ్య కాలంలో జోడిస్తోంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ యూజర్లు తమ కాంటాక్ట్ లతో ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్ అప్డేట్ లను షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే అవి కేవలం 24 గంటల వరకే ఉంటాయి. ఆ తర్వాత అదృశ్యమవుతాయి. అయితే.. మెటా కంపెనీ ఇటీవలే మెన్షన్ స్టేటస్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో వినియోగదారులు వాట్సాప్లో…
Vivo T3 Ultra: Vivo తన కొత్త స్మార్ట్ఫోన్ Vivo T3 అల్ట్రాను త్వరలో విడుదల చేయబోతోంది. ఈ హ్యాండ్సెట్లో మనకు 5500mAh బ్యాటరీకి, 80W ఛార్జింగ్ మద్దతు లభిస్తుంది. Vivo T3 అల్ట్రా 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని డిజైన్ Vivo V40 సిరీస్ లాగా ఉంటుంది. హ్యాండ్సెట్ గరిష్టంగా 12GB RAM, అలాగే అనేక వివిధ ఎంపికలతో రావచ్చు. దీని ధరకు సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే…