ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ కార్యకలాపాలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. దీంతో చాలా మంది బ్యాంకు లకు వెల్లడం మానేశారు. సులభంగా మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ చేయడానికే అలవాటు పడ్డారు.
Gemini AI: గూగుల్ మంగళవారం నాడు (ఆగస్టు 13) మేడ్ బై గూగుల్ ప్రోగ్రామ్ 2024లో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ ను కొత్త అవతార్ లో పరిచయం చేసింది. ఈ ఈవెంట్లో గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టర్లో మాట్లాడుతూ.., గూగుల్ అసిస్టెంట్ను ప్రారంభించిన తర్వాత ఇది అతిపెద్ద ముందడుగు. జెమినీ AI ప్రస్తు�
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వినియోగం ఇప్పుడు ప్రతి రంగంలోనూ కనిపిస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 5 రోజుల ఉచిత ఆన్లైన్ కోర్సును ఆఫర్ చేసింది.
లాంగ్ మార్చ్ 6ఏ రాకెట్ను ఉపయోగించిన చైనా తన మొదటి బ్యాచ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను ఆగస్టు 6, 2024న ప్రయోగించింది. 18 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎలోన్ మస్క్ యొక్క స్టార్ లింక్ ఉపగ్రహాలతో పోటీ పడడమే లక్ష్యంగా చైనా ముందుకు సాగుతోంది.
సోషల్ మీడియాలో చాలా ప్లాట్ఫారమ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది ఇన్స్టాగ్రామ్ని ఉపయోగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రోజూ పెద్ద సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేయబడుతుంది.
టెక్ మార్కెట్లో అధునాతన సాంకేతికతలు నిత్యం పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ఫోన్లలో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే.. ఫోన్ కంపెనీల ప్రధాన దృష్టి కెమెరాపైనే ఉంటుంది.
అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేశాయి. అయితే యాపిల్ ఇప్పటికీ దాని గురించి చర్చించలేదు. అయినప్పటికీ యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్కు సంబంధించి తరచూ నివేదికలు బయటకు వస్తుంటాయి.
మీరు టెక్నాలజీ వార్తలు చదివి ఉంటే.. గత కొద్ది రోజులుగా క్రౌడ్స్ట్రైక్ పేరు వినే ఉంటారు. క్రౌడ్స్ట్రైక్ అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ. గత కొద్ది రోజు ముందు మైక్రోసాఫ్ట్ అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
Data Breach: సైబర్ సెక్యూరిటీ ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని కంపెనీల డేటా లీక్ అయినట్లు తరచుగా వార్తలు వస్తుంటాయి. ఇప్పటివరకు అతిపెద్ద డేటా లీక్ జరిగిందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది.