వ్యవసాయం చేసే రైతులు కేవలం పంటలను మాత్రమే కాదు చేపలను కూడా పెంచుతున్నారు.. చేపల పెంపకం ఉపాదికి చక్కటి మార్గం. వీటి పెంపకంలో అధిక దిగుబడి రావాలంటే చేప పిల్లల ఎంపిక, నీటి నాణ్యత, ఎరువులు, మేత, ఆరోగ్య యాజమాన్య పద్ధతులను విధిగా పాటించాలి.. చేపల పిల్లలను ఎంపిక చేసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. 3 రకాల చేప పిల్లలను 2 మీటర్లలోతుండే చెరువులో ఎకరా నీటి విస్తీర్ణానానికి 2 వేల వరకు వదలాలి.2-4 అంగుళాల…
మన దేశంలో అధికంగా పండించే కూరగాయలలో దోసకాయ కూడా ఒకటి.. ఈ పంటను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు.. తీగజాతి కూరగాయల్లో దోస చాలా తక్కువ సమయంలో చేతికొచ్చే పంట.మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే ఒక మాదిరి ఉష్ణోగ్రతలు వుండే వాతావరణ పరిస్థితులు దోస సాగుకు అనుకూలం. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే దోసలో మగపూల శాతం పెరిగి దిగుబడి క్షీణిస్తుంది. లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు , దోస సాగుకు అనుకూలం… ఈ పంట…
కనకాంబరం పూలకు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పూలతో కనకాంబరం కూడా పోటీపడుతోంది.. ఇక రైతులు వీటి సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మొక్క పరిస్థితులను తట్టుకొని దిగుబడినిస్తుంది. సాధారణంగా ఆరెంజ్, ఎరుపు, పసుపు రంగుల్లో ఈ పూలు కనిపిస్తుంటాయి. ఇందులో ప్రధానంగా ముదురు నారింజ రంగుకు చెందిన ఆరెంజ్ సాంద్రో రకం మంచి దిగుబడులను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.. మల్లెపూల లాగా ఇవి సువాసన…