India vs South Africa: అహ్మదాబాద్ వేదికగా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ కు సర్వ సిద్ధమైంది.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్ దశలో వరుసగా 4 మ్యాచులు గెలిచి జోరు మీదున్న టీమిండియా ఫీల్డింగ్లోకి దిగనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అద్భుతమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించింది భారత్. ఇది దక్షిణాఫ్రికాతో జరిగే కీలక…
SA vs IND Playing XI: టీ20 ప్రపంచకప్లో లీగ్ దశను అజేయంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు అసలైన సవాల్ ను ఎదుర్కోవడానికి రెడీ అయ్యింది. ‘సూపర్ 8’లో భాగంగా నేడు (ఆదివారం) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై విజయాలు సాధించిన భారత్ కు.. ఫామ్లో ఉన్న సఫారీలతో ఈ మ్యాచ్ కచ్చితంగా కఠిన పరీక్ష అవనుంది. Crime News: విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి.. హత్యా/ఆత్మహత్య? ఈ…
NED vs IND Playing XI: డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ దశలో చివరి మ్యాచ్లో నెదర్లాండ్స్ తో నేడు (ఫిబ్రవరి 18) ఆడబోతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది. గ్రూప్ దశలో ఇప్పటికే అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. అమెరికా, నమీబియా, పాకిస్థాన్ జట్లపై వరుస విజయాలతో సూపర్-8 దశకు అర్హత సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ ఈ మ్యాచ్లో కూడా…
IND vs NED: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశను అజేయంగా ముగించాలని భారత్ నేడు నెదర్లాండ్స్తో బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నెదర్లాండ్స్తో టీమిండియా తలపడనుంది. పాకిస్థాన్పై 61 పరుగుల ఘన విజయం భారత్ ను సూపర్ 8 దశకు చేర్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇది కేవలం ఫార్మాలిటీ మ్యాచ్ కాదనే చెప్పవచ్చు.…
టీమిండియాకు దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ నిరీక్షణకు ముగింపు పడింది. న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్.. నాగ్పూర్లో బుధవారం జరిగే తొలి టీ20 మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవన్లో ఆడటం ఖాయమైంది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్మీట్లో ధృవీకరించారు. ఇషాన్ కిషన్ నంబర్–3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. దాంతో స్టార్ ప్లేయర్…
మూడు వన్డేల సిరీస్లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. జాడెన్ లెన్నాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు భారత్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్తో…
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని బలమైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. ఈ మ్యాచ్కు భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. యువ బ్యాటర్ ఆయుష్ బదోనికి ఈ మ్యాచ్తో భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం…
India vs New Zealand 1st ODI: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు (జనవరి 11) వడోదరలోని కోటంబి స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు భారత్కు 301 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ 84 పరుగులతో టాప్ స్కోరర్గా…
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమిండియా కూర్పుపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కీలక ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్పై సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మిడిల్ ఆర్డర్లో కీలకంగా మారిన తిలక్ వర్మ టోర్నీకి దూరమైతే భారత జట్టు పరిస్థితి ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనే అంశంపై క్రికెట్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. తిలక్ వర్మ లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో స్థిరత్వం కొరవడుతుంది.…
Team India Playing XI: టెస్ట్ సిరీస్లో ఎదురైన పరాభవం తర్వాత సౌతాఫ్రికాపై ODI సిరీస్ ను 2-1 తేడాతో గెలిచి.. ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా T20 ఫార్మాట్పైనే భారత జట్టు కేంద్రీకరిస్తోంది.