Husband Kills Wife For Not Serving Tea in Ghaziabad: టీ చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుందన్నందుకు.. తాళికట్టిన భార్యను ఓ కిరాతక భర్త అత్యంత దారుణంగా చంపాడు. టీ ఆలస్యంగా ఇవ్వడంపై కోపోద్రిక్తుడైన 52 ఏళ్ల వ్యక్తి తన భార్యను కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు భర్తను అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేశారు. ఘజియాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.…
పొద్దున్నే లేవగానే చాలా మంది కళ్ల ముందు టీ ఉండాలని అనుకుంటారు.. గొంతులో టీ చుక్క పడితేగానీ చాలా మందికి పొద్దు పొడవదు.. అలా పరగడుపున టీ తాగడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నా వినరు.. అయితే అలా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. టీ తాగడానికి ఒక సమయం ఉంటుందని, అప్పుడే టీ తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.. టీని ఎప్పుడు తాగాలో, ఎందుకు అప్పుడే…
సీఎం కేసీఆర్ సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలు దేరారు. అయితే, సిద్దిపేట నుంచి తిరుగు ప్రయాణమైన కేసీఆర్ మార్గ మధ్యంలో ‘సోనీ ఫ్యామిలీ దాబా'లో కాసేపు ఆగారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి దాబాలో కేసీఆర్ చాయ్ తాగుతు కనిపించారు.
పొద్దున్నే లేవగానే చాలా మందికి బెడ్ కాఫీ, లేదా టీ చుక్క పడందే పొద్దు పొడవదు.. టీలో ఏముందో తెలియదు కానీ జనాలు ధనిక, పేద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా టీని ఆస్వాదిస్తారు.. అందుకే మనకు గల్లీకి రెండు, మూడు టీ కొట్లు ఉంటాయి.. అయితే టేస్ట్ బాగుంది కదా అని టీని పదే పదే తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..…
కూరలో కరివేపాకు వస్తే పక్కన పడేస్తారు.. కానీ కరివేపాకును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. వంటలల్లో కరివేపాకును వేయడం వల్ల వంటల రుచి, వాసన పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. కరివేపాకులో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కరివేపాకును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ కరివేపాకును వంటల్లో వేయడానికి బదులగా కరివేపాకు నీటిని తాగడం…
Don’t Eat Biscuits with tea: చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. యాక్టివ్ గా ఉండాలంటే టీ కచ్ఛితంగా తాగాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. నిద్రమత్తు వదలడానికి, బద్దకం పోవడానికి చాలా మంది టీ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మంది టీ తో పాటు బిస్కెట్లు కూడా తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం శరీరానికి హాని చేయవచ్చు అంటున్నారు నిపుణులు. టీ తో పాటు బిస్కెట్లు…
చాలా మందికి ఉదయం లేవగానే పరగడుపున టీ తాగే అలవాటు ఉంటుంది. ఇతర దేశాల్లో ఉండే బెడ్ కాఫీ అలవాటు మన దేశంలో చాలా మందికి బెడ్ టీ గా ఉంటుంది. ఇలా లేవగానే వేడిగా ఓ ఛాయ్ పడితే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. దీని వల్ల నిద్రమత్తు ఒక్క దెబ్బకు పోతుంది. అయితే దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. టీ తాగడం వలన ఎసిడిటీ,…
చాలా మందికి టీ ఒక వ్యసనం అయ్యింది.. గొంతులో వేడిగా టీ చుక్క పడకపోతే బండి ముందుకు సాగదు.. అయితే చాలా మంది టీ తో పాటు బిస్కెట్స్, స్నాక్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారు.. అయితే రస్కులు అంత ఆరోగ్యకరమైనవి కాదు. టీ కాంబినేషన్తో రస్కులు తీసుకోవటం అస్సలు ఆరోగ్యకరమైనది కాదని నిపుణులు చెబుతున్నారు.. రస్క్ లు టీ తో తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. సాదారణంగా మార్కెట్లో అధికంగా శుద్ధి…
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టైం కు తినాలి.. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. రాత్రి భోజనం తీసుకున్న కొన్ని తప్పులు చేస్తే భారీ ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.. అస్సలు భోజనం చేసిన తర్వాత చెయ్యక ముందు ఏం చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి భోజనం తర్వాత విశ్రాంతి, నిశ్చలతకు దూరంగా ఉండాలి. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల బరువు పెంచుతుంది… రాత్రి భోజనం చేసిన తర్వాత మనం నేరుగా పడుకుంటే..…
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అది పెరిగినంత సులువుగా తగ్గదు.. దాంతో జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మందికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వలన శరీరంలో పెరిగిపోయే ఎక్స్ ట్రా ఫ్యాట్ మన శరీరానికి ఎంతో హాని చేస్తుంది.. ఇలాంటి పరిస్థితి నుంచి బయట పడటానికి చాలా మంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. మనం ఈరోజు బెల్లీ ఫ్యాట్ ను న్యాచురల్ పద్దతిలో ఎలా…