తమిళనాడులోని తెన్కాసి జిల్లాలో గల ‘కుర్తాళం’ జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. జలపాతంలో పర్యాటకులు స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో వారంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు.
సెలాయూర్ నివాసి అయిన ఆనందన్, ఎర్త్ మూవర్స్ సరఫరా చేసే సంస్థను నడుపుతున్నాడు. అతను తన వ్యాపారం కోసం ఒక వాహనాన్ని కొనుగోలు చేయడానికి చోళమండలం ఫైనాన్స్ నుండి రుణం తీసుకున్నాడు. రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలమైనందుకు తమిళనాడులో 43 ఏళ్ల ఆనందన్ పై ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది దాడి చేశారు. ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగి అని చెప్పుకున్న వ్యక్తి తనను మొదట బెదిరించాడని ఆయన ఆరోపించారు. ఆ తరువాత, ఆ వ్యక్తి అతని ఇంటి ముందు…
Tamilnadu : తమిళనాడులో బంగారు ఆభరణాలతో కూడిన ట్రక్కు రోడ్డు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న వాహనానికి తగిలించిన టార్పాలిన్ ఎగిరి ట్రక్కు కిటికీ షీల్డ్పై పడింది.
ఇటీవల బంగారం స్మగ్లింగ్ చేస్తూ చాలా మంది పట్టుబడుతున్నారు. బంగారం స్మగ్లింగ్ చేసే సమయంలో వారి తెలివితేటలు చూసి అధికారులు షాక్ అవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పురీషనాళంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి అధికారులకు చిక్కాడు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా శుక్రవారం తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతం ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని అనుభూతి. పెళ్లి కార్యక్రమం జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకొనే గొప్ప కార్యక్రమం. ఇంతటి అద్భుత కార్యక్రమం తమకి ఎప్పటికీ గుర్తుండిపోవాలన్నా ఉద్దేశంతో వధూవరులు వారి పెళ్లి తంతును ఎన్నో రకాల కొత్త ఆలోచనలతో ప్లాన్ చేసుకుంటారు. తాజాగా ఇలాంటి ఆలోచనతోనే ఓ జంట తమ పెళ్లి పత్రికకు ఐపిఎల్ ను జత చేసింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read: Tillu Square…
Tamil Nadu : ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీల పై ఈసీకి ఫిర్యాదు నమోదైంది. ఏప్రిల్ 19న ఓటింగ్ రోజున డెలివరీ బాయ్లను నియమించుకున్నందుకు ఎన్నికల కమిషనర్ సమాధానాలు కోరారు.
తన గర్ల్ఫ్రెండ్తో స్నేహం చేస్తున్నాడని చెన్నైలో డాక్టర్ను హతమార్చేందుకు ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.