Air india: తమిళనాడులో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిరిండియా విమానాలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. శుక్రవారం పూణె ఎయిర్పోర్టులో ఎయిరిండియా విమానం టగ్ ట్రక్కును ఢీకొట్టి డ్యామేజీకి గురైంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే బెంగళూరు-ఢిల్లీ విమానం కూడా శనివారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. తాజాగా శనివారం బెంగళూరు వెళ్లే ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం తమిళనాడులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని తిరుచిరాపల్లికి మళ్లించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్లైన్ విచారం వ్యక్తం చేసింది.
137 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు ఎయిర్లైన్ శనివారం తెలిపింది. మే 18న తిరువనంతపురం-బెంగళూరు సెక్టార్కు వెళ్లే విమానం సాంకేతిక సమస్య కారణంగా తిరుచిరాపల్లికి మళ్లించారు. బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి తెలిపారు. ప్యాసింజర్స్కు ఏర్పడిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
శుక్రవారం బెంగళూరు నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం పవర్ యూనిట్ నుంచి అగ్ని ప్రమాద హెచ్చరిక తర్వాత సాయంత్రం ఢిల్లీకి తిరిగి వచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ అయింది. విమానంలో దాదాపు 175 మంది ప్రయాణికులు ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!