మన దేశంలో స్వేచ్ఛగా ఎక్కడ పడితే.. ఉమ్మేస్తారు.. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తారు. ఎవరూ ఎమనరనే భావన చాలా మందిలో ఉంది. కానీ కొందరు నీతులు చెపుతుంటారు. కానీ ఎక్కువ మంది పాటించరు. భారతదేశంలో స్వచ్ఛ భారత్ కింద కోట్లకు కోట్లు ఖర్చు అవుతున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి. కారణం జనాలకు సివిక్ సెన్స్ లేకపోవడమే. చెత్త బుట్ట పక్కనే ఉన్నా ఎవడు చూస్తున్నాడులే అని.. విసిరేసి…
నేటితో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ పదేళ్లు పూర్తి చేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా చిన్నారులతో కలసి స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ రోజు ప్రజలు పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రధాని కోరారు.
PM Modi : చంద్రునిపైకి భారతదేశం విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ ఖర్చు దాదాపు రూ.600 కోట్లు. జంక్, చిరిగిపోయిన కార్యాలయ సామగ్రి, పాత వాహనాలు, పాత ఫైళ్లను విక్రయించడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రయాన్ లాంటి రెండు మిషన్ల ఖర్చుతో సమానమైన డబ్బును సేకరించింది.
Parameswaran Iyer, a 1981-batch IAS officer of Uttar Pradesh cadre and a well-known sanitation specialist, has been appointed the chief executive officer of Niti Aayog, after Amitabh Kant retires on June 30.