జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు నిస్సాన్ మాగ్నైట్ను నాలుగు మీటర్ల SUV విభాగంలో అందించింది. ఈ SUVలో లోపం ఉన్నట్లు కంపెనీకి సమాచారం అందింది. ఆ తర్వాత కొన్ని యూనిట్లు రీకాల్ చేయబడ్డాయి. లోపం గురించి సమాచారం అందుకున్న తర్వాత, ఆ కంపెనీ తన SUVని రీకాల్ చేసింది. నిస్సాన్ మాగ్నైట్ SUVలో సెన్సార్ పనిచేయకపోవడం గురించి సమాచారం అందింది. దీంతో.. కొన్ని యూనిట్లు రీకాల్ చేశారు. అయితే ఎన్ని యూనిట్లను రీకాల్ చేశారనే దానిపై…
Car Sales: భారతీయులు కార్లను తెగ కొనేస్తున్నారు. 2023 కార్ల అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. దేశంలో తొలిసారిగా గతేడాది 40 లక్షల యూనిట్ల ప్యాసింజర్ వెహికిల్స్(పీవీ)అమ్ముడయ్యాయి. ఈ మార్క్ని చేరుకోవడం భారత ఆటోమొబైల్ చరిత్రలో ఇదే తొలిసారి. పాసింజర్ వాహనాల అమ్మకాలను పరిశీలిస్తే.. 2022(కాలెండర్ ఇయర్) 37,92,000 యూనిట్ల విక్రయాలు జరిగాయి. 2023( కాలెండర్ ఇయర్)లో 41,08,000 పాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఏకంగా 8.33 శాతం విక్రయం పెరిగింది.
Delhi Police: దేశ రాజధానిలో ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ను ఓ కారు ఢీకొట్టిన సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
Hyundai Exter Bookings: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థలో ఒకటైన ‘హ్యుందాయ్’ మోటార్ ఇండియా.. ఎక్స్టర్ రూపంలో సరికొత్త మైక్రో ఎస్యూవీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయట. రిలీజ్ అయిన ఒక నెలలోనే 50,000 కంటే ఎక్కువ బుకింగ్లను పొందిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజర్ తరుణ్ గార్గ్ తెలిపారు. ఎక్స్టర్ బెంచ్మార్క్ను సెట్ చేసిందన్నారు. కస్టమర్లకు 6 ఎయిర్బ్యాగ్లతో పాటు అన్ని ట్రిమ్లలో ESC, VSM, HAC ఎంపికను…
కొవిడ్కు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి ఏకంగా 40 వేల పేజీల సమాచారం అధికారుల నుంచి అందింది. ఆ పత్రాలన్నింటినీ ఇంటికి తీసుకెళ్లేందుకు ఏకంగా తన ఎస్యూవీని వినియోగించాల్సి వచ్చింది.
రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రయాణీకులు మరణిస్తూనే ఉన్నారు.
Upcoming SUV Launch 2023 in India: భారతీయ కార్ మార్కెట్లో మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్కు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ‘హ్యుందాయ్ క్రెటా’ ఈ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతోన్న కారుగా ఉంది. గత కొన్ని నెలలుగా క్రెటా అమ్మకాలు స్థిరంగా ఉన్నాయి. అయితే త్వరలో క్రెటా క్రేజ్ తగ్గే అవకాశం ఉంది. ఏకంగా మూడు మిడ్-సైజ్ ఎస్యూవీలు మార్కెట్లోకి రానున్నాయి. హోండా, కియా మరియు సిట్రోయెన్ కంపెనీలు తమ సరికొత్త కార్లను తీసుకువస్తున్నాయి. విశేషమేమిటంటే…
కారు కొనాలనుకుంటున్నారా? అధిక మైలేజీని అందించే వాహనాల కోసం చూస్తున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ బ్రెజా CNG వెర్షన్ కారును అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఇండియాలో ఎస్యూవీ జీప్ కార్ల సంస్థ చాలా కాలంగా 7 సీటర్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. చాలా కాలం క్రితమే జీప్ 7 సీటర్ కారును మార్కెట్లోకి తీసుకొని రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. 7 సీటర్ ఎస్యూవీకి సంబంధించిన పేరు ఫైనల్ కాకపోవడం వలనే వాయిదా పడుతూ వచ్చినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సుమారు 70 పేర్లను పరిశీలించారు. ఇందులో ఫైనల్గా మెరిడియన్ అనే పేరును…