All You Need To Know About Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం, వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన ‘సూరత్ డైమండ్ బోర్స్’ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. ప్రధాని రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా నేడు సూరత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సూరత్ డైమండ్ బోర్స్ (ఎస్డీబీ) భవన సముదాయాన్ని ఆరంభించారు. అంతర్జాతీయ డైమండ్, జ్యూవెలరీ వ్యాపారానికి ప్రపంచంలోనే అతిపెద్ద, ఆధునిక కేంద్రంగా ఎస్డీబీ వెలుగొందనుంది. ఎస్డీబీతో మరో 1.5…
World's largest office building: ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ మనదేశంలోనే ప్రారంభం కాబోతోంది. వజ్రాల పరిశ్రమకు ఫేమస్ అయిన గుజరాత్లోని సూరత్ నగరంలో ఈ బిల్డింగ్ నిర్మించబడింది. కొత్తగా నిర్మించింది. సూరత్ డైమండ్ బోర్స్ (SDB) భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 17న ప్రారంభించనున్నారు.
సాధారణంగా బిక్షగాడు చనిపోతే అతనికి ఎవరు ఉండరేమో అని మనసున్న వారు ఖననం చేస్తారు.. కానీ ఇప్పుడు ఓ యాచకుడు మరణం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది.. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యాచకుడి వద్ద లక్షల నగదు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.. ఆ యాచకుడి దగ్గర దాదాపు లక్షకు పైగా డబ్బులు ఉన్నాయి.. అలాంటి అతను తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు.. ఆసుపత్రిలో చేరిన కాసేపటికే అతను చనిపోయాడు.. పోస్టుమార్టం నివేదికలో…
Gujarat: శనివారం గుజరాత్ సూరత్ లోని శ్రీ సిద్ధేశ్వర్ కాంప్లెక్స్లో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. కాగా ఘటన స్థలంలో విషం బాట్టిల్ తో పాటుగా సూసైడ్ లెటర్ దొరకడంతో అందరూ అది సామూహిక ఆత్మహత్యగా భావించారు. అయితే తాజాగా ఆ ఘటనకు సంబందించిన పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా అసలు నిజాలు వెలుగు చూశాయి. అందరూ భావించినట్లు కుటుంభం సభ్యులు అందరూ కలిసి సామూహిక…
Gujarat: ఎంతటి కష్టం వచ్చిందో.. ఒకే కుటుంబంలోని 7గురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. ఘటన స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Gujarat Crorepati Family: ఆస్తులు లేకపోయిన పూరిగుడిసెలో కూడా సంతోషంగా జీవించవచ్చు. ఎన్ని కోట్ల ఆస్తులున్న మనిషికి మనశ్శాంతి లేకపోతే వేస్ట్. అలాంటి ఓ వందల కోట్ల ఆస్తులున్న ఫ్యామిలీ వాటిన్నింటిని వదులుకుని సన్యాసుల్లో కలిసిపోయింది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ గా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు రూ. 27 కోట్ల విలువ చేసే 48 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారుల బృందం సీజ్ చేసింది. బంగారాన్ని పేస్ట్ గా మార్చి నడుముకు కట్టుకునే బెల్ట్ లుగా మార్చి తరలించేందుకు ఓ కేటుగాడు ప్రయత్నం చేశాడు. ఆపరేషన్ గోల్డ్ మైన్ లో భాగంగా డీఆర్ఐ అధికారుల బృందం సూరత్ ఎయిర్ పోర్ట్ లో మాటు వేసింది. దుబాయ్ ప్రయాణీకుడి…
Gujarat: సూరత్ లో దారుణం చోటు చేసుకుంది. తనకు పెళ్లైందనే విషయాన్ని దాచి పెట్టి వేరే మహిళతో సంబంధాన్ని కొనసాగిస్తున్న ఓ వ్యక్తి సదరు మహిళపై దారుణంగా వ్యవహరించాడు. మహిళపై అత్యాచారం చేయడంతో పాటు ఆమె పట్ల పైశాచికంగా వ్యవహరించాడు. నిందితుడు మహిళ ప్రైవేట్ పార్ట్స్ లో మిరపకాయలను దూర్చి చిత్రవధ చేశారు. ప్రాణాలతో బయటపడిన సదరు మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలోొ చికిత్స పొందుతోంది..