Gujarat Crorepati Family: వందల కోట్ల ఆస్తులున్నా.. సంతోషం లేదని సన్యాసులుగా మారిన కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Crorepati Family: ఆస్తులు లేకపోయిన పూరిగుడిసెలో కూడా సంతోషంగా జీవించవచ్చు. ఎన్ని కోట్ల ఆస్తులున్న మనిషికి మనశ్శాంతి లేకపోతే వేస్ట్. అలాంటి ఓ వందల కోట్ల ఆస్తులున్న ఫ్యామిలీ వాటిన్నింటిని వదులుకుని సన్యాసుల్లో కలిసిపోయింది. గుజరాత్కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి, అతని భార్య సన్యాసి జీవితాన్ని గడపడానికి తమ కోట్లాది సంపదను, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. వారి బాటలోనే 12 సంవత్సరాల క్రితం అతని కుమారుడు, కుమార్తె కూడా ఇదే జీవితాన్ని దత్తత తీసుకున్నారు. విశేషమేమిటంటే, గుజరాత్కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి, అతని భార్య ప్రతి సంవత్సరం 15 కోట్ల రూపాయలు సంపాదించేవారు.
Read Also:India-China: భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై కొనసాగుతున్న చర్చలు
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటారా?
గుజరాత్లోని అత్యంత విజయవంతమైన వజ్రాల వ్యాపారులలో ఒకరైన దీపేష్ షా కోట్ల విలువైన సంపదను కలిగి ఉన్నాడు. చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు ఈ వ్యాపారవేత్త, అతని భార్య తమ వ్యాపారాన్ని ముగించి సన్యాసాన్ని స్వీకరించారు. దాని కోసం వారు తమ భారీ సంపదను వదులుకున్నారు. ఒక దశాబ్దం క్రితం దీపేష్ షా కుమారుడు భాగ్యరత్న, అతని కుమార్తె సాధువు జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అపారమైన సంపదను త్యజించారు. ఇప్పుడు అతని తల్లిదండ్రులు దీపేష్, పికా కూడా అలాంటి జీవితాన్ని ఎంచుకున్నారు. దీక్షా కార్యక్రమంలో షా కుమారుడు ఫెరారీని నడిపాడు. అతని తల్లిదండ్రులు జాగ్వార్లో ప్రయాణించారు.
Read Also:Minister Errabelli: మంత్రి సంతకం ఫోర్జరీ.. లెటర్ హెడ్తో బోగస్ సిఫార్స్ లేఖ
తమ భౌతిక ఆస్తులను, విలాసవంతమైన జీవనశైలిని విడిచిపెట్టి ఈ జంట ఇతర సన్యాసులతో కలిసి మైళ్ళ దూరం నడిచి సన్యాసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అలాంటి జీవితాన్ని గడపడానికి సన్నాహకంగా, దినేష్ షా ఇప్పటికే 350 కిలోమీటర్లు నడిచారు. అతని భార్య పికా మహిళా సన్యాసులతో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. దీపేష్ షా మాట్లాడుతూ.. ‘నా కుమార్తె దీక్ష చేపట్టినప్పుడు, మేము కూడా ఒక రోజు ఆమె బాటలో నడవాలని కోరుకున్నాము. నేను సంపద, జీవితంలో సాధించిన విజయాలను పొందాను. కానీ అంతిమ శాంతి, ఆనందం కోసం అన్వేషణ ఎప్పుడూ ముగియలేదు’. దీపేష్ తండ్రి ప్రవీణ్ బెల్లం, పంచదార వ్యాపారం చేసేవాడు. జైన సన్యాసులతో సన్నిహితంగా ఉండేందుకు సూరత్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!