Gujarat Crorepati Family: వందల కోట్ల ఆస్తులున్నా.. సంతోషం లేదని సన్యాసులుగా మారిన కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Crorepati Family: ఆస్తులు లేకపోయిన పూరిగుడిసెలో కూడా సంతోషంగా జీవించవచ్చు. ఎన్ని కోట్ల ఆస్తులున్న మనిషికి మనశ్శాంతి లేకపోతే వేస్ట్. అలాంటి ఓ వందల కోట్ల ఆస్తులున్న ఫ్యామిలీ వాటిన్నింటిని వదులుకుని సన్యాసుల్లో కలిసిపోయింది. గుజరాత్కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి, అతని భార్య సన్యాసి జీవితాన్ని గడపడానికి తమ కోట్లాది సంపదను, విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. వారి బాటలోనే 12 సంవత్సరాల క్రితం అతని కుమారుడు, కుమార్తె కూడా ఇదే జీవితాన్ని దత్తత తీసుకున్నారు. విశేషమేమిటంటే, గుజరాత్కు చెందిన ఈ వజ్రాల వ్యాపారి, అతని భార్య ప్రతి సంవత్సరం 15 కోట్ల రూపాయలు సంపాదించేవారు.
Read Also:India-China: భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభనపై కొనసాగుతున్న చర్చలు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
గుజరాత్లోని అత్యంత విజయవంతమైన వజ్రాల వ్యాపారులలో ఒకరైన దీపేష్ షా కోట్ల విలువైన సంపదను కలిగి ఉన్నాడు. చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు ఈ వ్యాపారవేత్త, అతని భార్య తమ వ్యాపారాన్ని ముగించి సన్యాసాన్ని స్వీకరించారు. దాని కోసం వారు తమ భారీ సంపదను వదులుకున్నారు. ఒక దశాబ్దం క్రితం దీపేష్ షా కుమారుడు భాగ్యరత్న, అతని కుమార్తె సాధువు జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అపారమైన సంపదను త్యజించారు. ఇప్పుడు అతని తల్లిదండ్రులు దీపేష్, పికా కూడా అలాంటి జీవితాన్ని ఎంచుకున్నారు. దీక్షా కార్యక్రమంలో షా కుమారుడు ఫెరారీని నడిపాడు. అతని తల్లిదండ్రులు జాగ్వార్లో ప్రయాణించారు.
Read Also:Minister Errabelli: మంత్రి సంతకం ఫోర్జరీ.. లెటర్ హెడ్తో బోగస్ సిఫార్స్ లేఖ
తమ భౌతిక ఆస్తులను, విలాసవంతమైన జీవనశైలిని విడిచిపెట్టి ఈ జంట ఇతర సన్యాసులతో కలిసి మైళ్ళ దూరం నడిచి సన్యాసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అలాంటి జీవితాన్ని గడపడానికి సన్నాహకంగా, దినేష్ షా ఇప్పటికే 350 కిలోమీటర్లు నడిచారు. అతని భార్య పికా మహిళా సన్యాసులతో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. దీపేష్ షా మాట్లాడుతూ.. ‘నా కుమార్తె దీక్ష చేపట్టినప్పుడు, మేము కూడా ఒక రోజు ఆమె బాటలో నడవాలని కోరుకున్నాము. నేను సంపద, జీవితంలో సాధించిన విజయాలను పొందాను. కానీ అంతిమ శాంతి, ఆనందం కోసం అన్వేషణ ఎప్పుడూ ముగియలేదు’. దీపేష్ తండ్రి ప్రవీణ్ బెల్లం, పంచదార వ్యాపారం చేసేవాడు. జైన సన్యాసులతో సన్నిహితంగా ఉండేందుకు సూరత్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!