Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Supreme Court

Supreme Court News

    • వ్యాక్సినేష‌న్‌పై ఎవ‌ర్నీ బ‌ల‌వంత‌పెట్ట‌డం లేదు…
      #జాతీయం

      వ్యాక్సినేష‌న్‌పై ఎవ‌ర్నీ బ‌ల‌వంత‌పెట్ట‌డం లేదు…

      క‌రోనాను క‌ట్ట‌డి చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భుత్వం సూచించిన వ్యాక్సిన్‌ను తీసుకోవాల‌ని కేంద్ర ఆరోగ్యశాఖ ప్ర‌తిరోజూ ప్ర‌చారం చేస్తున్న‌ది. మొద‌టి వేవ్ త‌రువాత దేశంలో వ్యాక్సినేష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. ద‌శ‌ల వారీగా ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందిస్తున్నారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకుంటే జ‌రిమానా విధిస్తామ‌ని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్‌ను తప్ప‌నిస‌రి చేశారు. మాస్క్ త‌ప్ప‌నిస‌రి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సినేష‌న్‌పై సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ…
    • మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
      #జాతీయం

      మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం

      ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు ఒక మిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.. ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్…
    • క‌రోనా క‌ల‌క‌లం: మొన్న పార్ల‌మెంట్‌, నిన్న సుప్రీంకోర్ట్‌… నేడు తీహార్ జైల్‌…
      #జాతీయం

      క‌రోనా క‌ల‌క‌లం: మొన్న పార్ల‌మెంట్‌, నిన్న సుప్రీంకోర్ట్‌… నేడు తీహార్ జైల్‌…

      ఢిల్లీలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ప్ర‌తీ రోజూ ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇటీవ‌లే పార్ల‌మెంట్‌లో 400 మంది సిబ్బందికి క‌రోనా సోకింది.  పార్ల‌మెంట్‌లో ప‌నిచేస్తున్నా సిబ్బంది అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.  సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి క‌రోనా సోకింది.  దీంతో అత్యున్న‌త న్యాయ‌స్థానంలో ప‌నిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు.  సుప్రీంకోర్టులో దీనికోసం ప్ర‌త్యేక క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.   Read: మ‌నిషి…
    • క‌రోనా ఎఫెక్ట్‌:  సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి పాజిటివ్‌…
      #జాతీయం

      క‌రోనా ఎఫెక్ట్‌: సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి పాజిటివ్‌…

      ఢిల్లీని క‌రోనా వ‌ణికిస్తోంది.  కేసులు రోజురోజుకు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ఇప్ప‌టికే పార్ల‌మెంట్‌లో 400 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.  దీంతో పార్ల‌మెంట్‌లో ప‌నిచేస్తున్న సిబ్బంది అంద‌రికీ టెస్టులు చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.  సుప్రీంకోర్టులో క‌రోనా కేసులు వ‌ర‌స‌గా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  కోర్టులో 3 వేల మంది సిబ్బంది ప‌నిచేస్తున్నారు.  ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు 150 మందికి క‌రోనా నిర్ధార‌ణ జ‌రిగింది.   Read: ఢిల్లీ బాట‌లో రాజ‌స్థాన్‌… ప్ర‌జ‌ల‌కు…
    • ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
      #జాతీయం

      ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

      ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యం పెద్ద రచ్చగా మారింది.. తన పర్యటనలో దాదాపు 20 నిమిషాలపు పాటు చిక్కుకుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.. అయితే, దీనిపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.. మోడీ పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై అటు కేంద్రంలోనూ, ఇటూ రాష్ట్రంలోనూ ఓ కమిటీ విచారిస్తున్న విషయం తెలిసిందే కాగా.. వచ్చే సోమవారం…
    • నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి
      #జాతీయం

      నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి

      వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. 2021-22 వార్షిక సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ అడ్మిషన్‌లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం తీర్పు వెల్లడించింది. ఈ మేరకు నీట్ పీజీ ప్రవేశాలకు కోటాను కూడా ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో నీట్ పీజీ కౌన్సెలింగ్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు…
    • ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం..! నేడు సుప్రీం విచారణ
      #జాతీయం

      ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం..! నేడు సుప్రీం విచారణ

      భారత ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్‌ పర్యటన పెద్ద చర్చగా మారింది.. మోడీ భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రధాని మోడీ భద్రతలో ఎలాంటి ఉల్లంఘన జరగకుండా చూడాలని పిటిషన్‌ దాఖలు చేశారు సీనియర్ ‌న్యాయవాది మణిందర్‌సింగ్‌.. మరోవైపు, పిటిషన్‌ కాపీని కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్‌ సర్కార్‌కు కూడా అందించాలని న్యాయవాది మణిందర్‌ సింగ్‌కు సూచించింది సుప్రీంకోర్టు.. ఇదే సమయంలో.. ఇవాళ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. ఇక, ఇవాళ సీజేఐ ఎన్వీ రమణ ఆ…
    • సుప్రీంకోర్టుకు ప్రధాని మోడీ పర్యటన వ్యవహారం..
      #జాతీయం

      సుప్రీంకోర్టుకు ప్రధాని మోడీ పర్యటన వ్యవహారం..

      ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్‌ పర్యటన మధ్యలోనే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి రావడం పెద్ద రచ్చగా మారింది.. ఈ వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టింది.. భద్రతా లోపాల కారణంగా పంజాబ్​పర్యటనను ప్రధాని మోడీ ఆకస్మికంగా ముగించిన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​వేశారు సీనియర్​అడ్వకేట్​మణిందర్‌ సింగ్.. ఈ వ్యవమారంలో కేంద్ర ప్రభుత్వం పాటు పంజాబా్‌ సర్కార్‌కు నోటీసులు వెళ్లగా.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ఎన్వీ రమణ…
    • సొంతూరుకు రానున్న సీజేఐ ఎన్వీ రమణ
      #Top Story

      సొంతూరుకు రానున్న సీజేఐ ఎన్వీ రమణ

      సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నేటి నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కృష్ణా జిల్లాలోని ఎన్వీ రమణ సొంతూరైన పొన్నవరం రానున్నారు. గత రెండుసంవత్సరాల క్రితం జస్టిస్‌ ఎన్వీ రమన్‌ తన సొంతూరు వచ్చారు. అయితే తొలిసారి సీజేఐ హోదాలో స్వగ్రామానికి ఎన్వీ రమణ విచ్చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనను పొన్నవరంలో ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్వీ రమణ స్వగ్రామానికి వస్తున్నందున గ్రామస్థుల అభినందన…
    • సుప్రీం కోర్టు తీర్పుపై ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు
      #Top Story

      సుప్రీం కోర్టు తీర్పుపై ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు

      హిందూ దేవాలయాల షాపింగ్ కాంప్లెక్సులను ఇతర మతస్థులకు కూడా కేటాయించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరం అన్నారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. బీజేపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా వున్న ఆయన ఈ అంశంపై తన అభిప్రాయం వెలిబుచ్చారు. పిటిషనర్ గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ సమస్యను సుప్రీంకోర్టు ముందు సరైన రీతిలో ఉంచినట్టు లేరు. ఇక్కడ అంశం అమ్మకానికి సంబంధించింది కాదు. హిందువులు హుండీలో వేసిన డబ్బులతో కట్టిన షాపింగ్ కాంప్లెక్సులను…
    ←1…134135136137138…148→

తాజావార్తలు

  • Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!

  • Puri jagannath temple: పూరి జగన్నాథుడి ఆలయంలో “బనకలగి” పూజ.. ఆ 4 గంటలు ఏం జరుగుతుంది.?

  • Rajahmundry Adulterated Milk: కల్తీ పాల ఘటన.. రోజురోజుకి పెరుగుతున్న మరణాలు!

  • OTT : మొత్తానికి ఓటీటీ రిలీజ్ కు వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి

  • Varalaxmi:అబ్బాయిల చెడ్డీ కనిపిస్తే ఓకే.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే తప్పా?

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions