Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Supreme Court

Supreme Court News

    • ‘సుప్రీం’లో కోవిడ్‌ కలకలం.. కోర్టు కార్యకలాపాలకు అంతరాయం
      #జాతీయం

      ‘సుప్రీం’లో కోవిడ్‌ కలకలం.. కోర్టు కార్యకలాపాలకు అంతరాయం

      భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. వరుసగా అన్ని రంగాలపై ప్రభావం చూపుస్తోంది.. కోవిడ్‌ ఎఫెక్ట్‌ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును తాకింది.. ఏకంగా కోర్టు కార్యకలాపాలపై కోవిడ్‌ ప్రభావం పడింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం 32 మంది న్యాయమూర్తుల్లో ఇప్పటి వరకు 10 మంది న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ 10 మందిలో కోలుకుని జస్టిస్ జేఎం జోసఫ్, జస్టిస్ నరసింహ విధులు హాజరు అయ్యారు.. కానీ, ఇవాళ మూడు కోర్టుల…
    • ఏపీ సీఎస్‌పై సుప్రీం సీరియస్‌.. 2 గంటలకు కోర్టు ముందుకు రండి..!
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ సీఎస్‌పై సుప్రీం సీరియస్‌.. 2 గంటలకు కోర్టు ముందుకు రండి..!

      కోవిడ్‌ పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు బీహార్‌ సీఎస్‌కు సమన్లు జారీ చేసింది.. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కోవిడ్‌ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కోవాలని స్పష్టం చేసింది..…
    • అధికారుల లెక్కలన్నీ బుస్సే… కరోనా మరణాలు ఎక్కువే.. ఇదిగో సాక్ష్యం..!!
      #ఆంధ్రప్రదేశ్

      అధికారుల లెక్కలన్నీ బుస్సే… కరోనా మరణాలు ఎక్కువే.. ఇదిగో సాక్ష్యం..!!

      దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది.…
    • వ్యాక్సినేష‌న్‌పై ఎవ‌ర్నీ బ‌ల‌వంత‌పెట్ట‌డం లేదు…
      #జాతీయం

      వ్యాక్సినేష‌న్‌పై ఎవ‌ర్నీ బ‌ల‌వంత‌పెట్ట‌డం లేదు…

      క‌రోనాను క‌ట్ట‌డి చేయాలంటే త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భుత్వం సూచించిన వ్యాక్సిన్‌ను తీసుకోవాల‌ని కేంద్ర ఆరోగ్యశాఖ ప్ర‌తిరోజూ ప్ర‌చారం చేస్తున్న‌ది. మొద‌టి వేవ్ త‌రువాత దేశంలో వ్యాక్సినేష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. ద‌శ‌ల వారీగా ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ అందిస్తున్నారు. అర్హులైన ప్ర‌తి ఒక్క‌రూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకుంటే జ‌రిమానా విధిస్తామ‌ని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్‌ను తప్ప‌నిస‌రి చేశారు. మాస్క్ త‌ప్ప‌నిస‌రి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సినేష‌న్‌పై సుప్రీంకోర్టు కీల‌క ఉత్త‌ర్వులు జారీ…
    • మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
      #జాతీయం

      మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం

      ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు ఒక మిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.. ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్…
    • క‌రోనా క‌ల‌క‌లం: మొన్న పార్ల‌మెంట్‌, నిన్న సుప్రీంకోర్ట్‌… నేడు తీహార్ జైల్‌…
      #జాతీయం

      క‌రోనా క‌ల‌క‌లం: మొన్న పార్ల‌మెంట్‌, నిన్న సుప్రీంకోర్ట్‌… నేడు తీహార్ జైల్‌…

      ఢిల్లీలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  ప్ర‌తీ రోజూ ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇటీవ‌లే పార్ల‌మెంట్‌లో 400 మంది సిబ్బందికి క‌రోనా సోకింది.  పార్ల‌మెంట్‌లో ప‌నిచేస్తున్నా సిబ్బంది అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.  సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి క‌రోనా సోకింది.  దీంతో అత్యున్న‌త న్యాయ‌స్థానంలో ప‌నిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు.  సుప్రీంకోర్టులో దీనికోసం ప్ర‌త్యేక క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.   Read: మ‌నిషి…
    • క‌రోనా ఎఫెక్ట్‌:  సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి పాజిటివ్‌…
      #జాతీయం

      క‌రోనా ఎఫెక్ట్‌: సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి పాజిటివ్‌…

      ఢిల్లీని క‌రోనా వ‌ణికిస్తోంది.  కేసులు రోజురోజుకు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ఇప్ప‌టికే పార్ల‌మెంట్‌లో 400 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.  దీంతో పార్ల‌మెంట్‌లో ప‌నిచేస్తున్న సిబ్బంది అంద‌రికీ టెస్టులు చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం రేగింది.  సుప్రీంకోర్టులో క‌రోనా కేసులు వ‌ర‌స‌గా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  కోర్టులో 3 వేల మంది సిబ్బంది ప‌నిచేస్తున్నారు.  ఇందులో ఇప్ప‌టి వ‌ర‌కు 150 మందికి క‌రోనా నిర్ధార‌ణ జ‌రిగింది.   Read: ఢిల్లీ బాట‌లో రాజ‌స్థాన్‌… ప్ర‌జ‌ల‌కు…
    • ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
      #జాతీయం

      ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

      ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యం పెద్ద రచ్చగా మారింది.. తన పర్యటనలో దాదాపు 20 నిమిషాలపు పాటు చిక్కుకుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.. అయితే, దీనిపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.. మోడీ పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై అటు కేంద్రంలోనూ, ఇటూ రాష్ట్రంలోనూ ఓ కమిటీ విచారిస్తున్న విషయం తెలిసిందే కాగా.. వచ్చే సోమవారం…
    • నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి
      #జాతీయం

      నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి

      వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. 2021-22 వార్షిక సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ అడ్మిషన్‌లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం తీర్పు వెల్లడించింది. ఈ మేరకు నీట్ పీజీ ప్రవేశాలకు కోటాను కూడా ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో నీట్ పీజీ కౌన్సెలింగ్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు…
    • ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం..! నేడు సుప్రీం విచారణ
      #జాతీయం

      ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం..! నేడు సుప్రీం విచారణ

      భారత ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్‌ పర్యటన పెద్ద చర్చగా మారింది.. మోడీ భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రధాని మోడీ భద్రతలో ఎలాంటి ఉల్లంఘన జరగకుండా చూడాలని పిటిషన్‌ దాఖలు చేశారు సీనియర్ ‌న్యాయవాది మణిందర్‌సింగ్‌.. మరోవైపు, పిటిషన్‌ కాపీని కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్‌ సర్కార్‌కు కూడా అందించాలని న్యాయవాది మణిందర్‌ సింగ్‌కు సూచించింది సుప్రీంకోర్టు.. ఇదే సమయంలో.. ఇవాళ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. ఇక, ఇవాళ సీజేఐ ఎన్వీ రమణ ఆ…
    ←1…134135136137138…148→

తాజావార్తలు

  • Iran War: అప్పటి వరకు యుద్ధం ఆగదు.. అమెరికాకు ఇరాన్ షాక్..

  • Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..

  • Punjab Kings: ఈ సారి ఎలాగైనా ట్రోఫీ గెలవాల్సిందే.. స్పెషల్ పూజలు చేసిన ‘పంజాబ్ కింగ్స్’ టీం..!

  • Bengal Election: ఆర్జీ కర్ హత్యాచార బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్..

  • Real Estate Fraud: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో భారీ స్కామ్.. సబ్ రిజిస్ట్రార్ అండతో రూ.15 కోట్ల మోసం!

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions