ఇవాళ ఒక బ్యానర్ లో ఒక సినిమా పూర్తి చేసే సరికే దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చేస్తున్నాయి. షూటింగ్ ప్రారంభోత్సవం నాడు ఆనందంగా కొబ్బరికాయ కొట్టే దర్శక నిర్మాతలు, షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టే సమయానికి అంతే సయోధ్యతో ఉంటారా? అంటే అనుమానమే! అయితే దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ మాత్రం అందుకు భిన్నం. ఆయన ఒకే బ్యానర్ లో వరుసగా రెండేసి సినిమా చేస్తూ సాగుతుండటం విశేషం. Read Also : Rashmika:…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జూలై 23 నుండి సినిమాలు విడుదల కావడం మొదలైంది. ఆ శుక్రవారం ‘నేరగాడు’ అనే తమిళ డబ్బింగ్ మూవీ విడుదలైతే, జూలై 30న ‘తిమ్మరుసు’లో కలిపి ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ‘తిమ్మరుసు’ మూవీ మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక ఆగస్ట్ ఫస్ట్ వీకెండ్ లో డబ్బింగ్ తో కలిసి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… ఇందులో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ సూపర్ హిట్ అయిపోయింది.…
ప్రముఖ నటి పూర్ణ టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ‘సుందరి’. ‘ది అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ ఇన్నోసెంట్ లేడీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ హీరోయిన్ సెంట్రిక్ మూవీని రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జీ గోగన దీనికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ గురించి పూర్ణ మాట్లాడుతూ, ”రిజ్వాన్ ఒక బ్యూటిఫుల్ స్టొరీతో…
అందాల కథానాయిక పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రదారులుగా కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మిస్తోన్న’సుందరి’ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. దీనికి సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ, ”నాకు మాస్ హీరో సెంట్రిక్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ టైంలో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చెయ్యాలని అనుకున్నాను. అప్పుడు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని…