Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Students

Students News

    • TS EAMCET 2022: అలర్ట్‌.. నేటి నుంచి ఎంసెట్‌ ఎగ్జామ్‌ ..
      #తెలంగాణ

      TS EAMCET 2022: అలర్ట్‌.. నేటి నుంచి ఎంసెట్‌ ఎగ్జామ్‌ ..

      ఎంసెట్ ప్రవేశ ప‌రీక్ష‌కు స‌ర్వం సిద్దం చేశారు అధికారులు. కానీ.. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు అనుమతించరని తేల్చిచెప్పింది. అయితే.. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిర్దిష్ట సమయానికన్నా ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే.. ఈ పరీక్షలు ఈ నెల నేడు, రేపు, ఎల్లుండి (18, 19, 20) తేదీల్లో జరుగుతాయి. విద్యార్థులు మొత్తం 1,72,241…
    • Basara IIIT: విద్యార్థులకు అస్వస్థత.. ఐటీ డెక్టర్‌, కలెక్టర్‌ కు మంత్రి సబితా ఫోన్‌
      #తెలంగాణ

      Basara IIIT: విద్యార్థులకు అస్వస్థత.. ఐటీ డెక్టర్‌, కలెక్టర్‌ కు మంత్రి సబితా ఫోన్‌

      నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో నిన్న శుక్రవారం మథ్యాహ్నభోజనం వికటించి 300 మంది విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా.. ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వాంతులు, అస్వస్థతకు గురైన వారికి అక్కడే గుట్టుచప్పుడు కాకుండా చికిత్స అందించారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. విషయం బయటకు రావడంతో విద్యార్తుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. read also: Nupur Sharma: ఫోటో…
    • Revanth Reddy: మన ఊరు – మన బడి ఓ ప్రచారార్భాటం
      #తెలంగాణ

      Revanth Reddy: మన ఊరు – మన బడి ఓ ప్రచారార్భాటం

      మన ఊరు – మన బడి’ ఓ ప్రచారార్భాటం టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మండి ప‌డ్డారు. ట్విట‌ర్ వేదిక‌గా తెలంగాణ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణరాష్ట్రంలో పేద పిల్లల చదువుకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని మండిప‌డ్డారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయమని రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక వెలవెలబోతున్నాయని విమ‌ర్శించారు. ఓ ప్ర‌చార అర్భాంటంగా ‘మన ఊరు – మన బడి’ త‌యారైంద‌ని మండిప‌డ్డారు.…
    • Jagananna Vidya Kanuka: రేపు కర్నూలుకు సీఎం.. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ
      #ఆంధ్రప్రదేశ్

      Jagananna Vidya Kanuka: రేపు కర్నూలుకు సీఎం.. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ

      ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. రేపు (మంగళవారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. కర్నూలు జిల్లా ఆదోనిలో రేపు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు.. వరుసగా మూడో ఏడాది జగనన్న విద్యా కానుక అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు విద్యా కానుక అందిస్తున్నారు.. ఆయా పాఠశాలల్లోని 47,40,421 మంది విద్యార్ధిని, విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది.. ఇక, కిట్ల…
    • Telangana: సర్కార్‌ బడే బెస్ట్‌..! భారీగా పెరిగిన అడ్మిషన్స్‌
      #తెలంగాణ

      Telangana: సర్కార్‌ బడే బెస్ట్‌..! భారీగా పెరిగిన అడ్మిషన్స్‌

      తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్‌ భారీగా పెరిగాయి.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరినవారి సంఖ్య లక్షా 50 వేలు దాటింది
    • Botsa Satyanarayana: 75శాతం అటెండెన్స్ ఉంటేనే అమ్మ ఒడి
      #ఆంధ్రప్రదేశ్

      Botsa Satyanarayana: 75శాతం అటెండెన్స్ ఉంటేనే అమ్మ ఒడి

      minister botsa satyanarayana clarity on amma vodi
    • AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
      #ఆంధ్రప్రదేశ్

      AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల

      minister botsa satyanarayana release inter results
    • NTV Exclusive: బాసర ట్రిపుల్ ఐటీలో ఎన్టీవీ.. సమస్యల సుడిగుండంలో విద్యార్థులు
      #తెలంగాణ

      NTV Exclusive: బాసర ట్రిపుల్ ఐటీలో ఎన్టీవీ.. సమస్యల సుడిగుండంలో విద్యార్థులు

      కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిందే బాసరలోని ఆర్టీయూకేటీ. కొన్నేళ్లుగా నిర్వహణ లోపంతో సమస్యలు చుట్టుముట్టాయి. కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కో సమస్య వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కోసం ఎన్టీవీ సాహసం చేసింది. సమస్యల సుడిగుండంలో ఉన్న విద్యార్థులను ఎన్టీవీ బృందం పలకరించింది. దారుణమైన పరిస్థితి ఉందంటూ ఎన్టీవీతో విద్యార్థులు గోడు వెళ్లబోసుకున్నారు. బాసర ట్రిపుల్…
    • Andhra Pradesh: నాణ్యమైన విద్య వైపు మరో అడుగు..! ‘బైజూస్‌’తో ఒప్పందం
      #ఆంధ్రప్రదేశ్

      Andhra Pradesh: నాణ్యమైన విద్య వైపు మరో అడుగు..! ‘బైజూస్‌’తో ఒప్పందం

      నాణ్యమైన విద్య దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌ మరో ముందడుగు వేసింది.. ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధంచేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.. అందులో భాగంగా అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెక్‌ కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందం చేసుకుంది ఏపీ సర్కార్.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఒప్పందంపై ఏపీ ప్రభుత్వం, బైజూస్‌ ప్రతినిధులు సంతకాలు చేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం వేదికగా విద్యాశాఖ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఏపీ ప్రభుత్వం…
    • Sangareddy: విద్యార్థుల కోసం త‌ప‌న‌.. హెడ్ మాస్టర్ వినూత్న నిర‌స‌న‌
      #తెలంగాణ

      Sangareddy: విద్యార్థుల కోసం త‌ప‌న‌.. హెడ్ మాస్టర్ వినూత్న నిర‌స‌న‌

      పాఠ‌శాల‌కు చుట్టం చూపుగా వ‌చ్చే హెడ్ మాస్ట‌ర్ల‌ను మ‌నం ఇప్ప‌టి కాలంలో చూస్తుంటాం. పిల్ల‌లు వ‌చ్చారా చ‌దువుకుంటున్నారా అనే వారి క‌న్నా.. మ‌నం వెల్లి బ‌డిని అలా చుట్టం చూపుగా చూసుకుని వ‌ద్దాంలే మ‌న‌కెందుకు అనే వారే ఎక్కువ ఈ కాలంలో.. ప్ర‌భుత్వం నుంచి జీతం ప‌డిందా అంతే .. ఇది మ‌నం చూస్తున్న తంతు.. అయితే దీనికి విరుద్దంగా ఓహెడ్ మాస్ట‌ర్ పిల్ల‌ల‌పై చూపిన అభిమానం అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. పిల్ల‌ల్ని బ‌డికి పంపాల‌ని ఆ హెడ్…
    ←1…2728293031…39→

తాజావార్తలు

  • Health Tips: మధ్యాహ్నం కునుకు మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!

  • Petrol-Diesel: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన

  • Tragedy : ప్రేమ పెళ్లి.. చివరికి హత్య..! విషాదంతంగా యుట్యూబర్ వైష్ణవి లైఫ్..

  • Natural Homemade Raisins: పెరుగుతోన్న ధరలు..! ఇంట్లోనే ఎండుద్రాక్ష ఇలా తయారు చేసుకోండి..

  • Renu Desai: అనసూయ తర్వాత ఇప్పుడు రేణు దేశాయ్.. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే జైలుకే!

ట్రెండింగ్‌

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions